TTD EO | శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్చే యడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు.
ఇక నుంచి ఈకేవైసీ ఉంటేనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వర్తించనున్నది. లేని రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరదని, వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఒక ప్రకటనల�
ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ప్రయోగిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీని ఎక్కువగా వినియోగించుకొనే తెలంగాణ లాంటి రాష్ట్రాలపై నిబంధనల పేరుతో పనిదినాలను తక్కువ చేయాలని కే
పాన్కార్డుతో ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. మార్చి 31లోగా ఆధార్తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటి వరకు 69 లక్షల మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఓటర్కార్డుకు ఆధార్ లింక్ చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. సిస్టమాట�
పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్
ఓటర్ల నమోదు రూల్స్కు కేంద్రం సవరణ న్యూఢిల్లీ, జూన్ 18: ఓటర్ల జాబితాతో ఆధార్ వివరాలను అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి ఓటర్ల నమోదు రూల్స్లో కేంద్రం ప్రభుత్వం సవరణలు చేసింది. అదేవిధంగా 18 ఏండ్లు నిండిన �
విపక్షాల ఆందోళన నడుమనే లోక్సభ ఆమోదం ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు ప్యానల్కు పంపాలని డిమాండ్ అవసరం లేదన్న కేంద్ర మంత్రి రిజిజు బోగస్
బోగస్ కార్డులను నిర్మూలించేందుకే లింక్ స్వచ్ఛందం.. ప్రజల ఇష్టం ఓటరుగా నమోదుకు 4 కటాఫ్ తేదీలు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 15: నకిలీ ఓటరు కార్డులను నిరోధించడం కోసం ఓటర్ కార్డ�
లేకుంటే యజమాని వాటా అందదు న్యూఢిల్లీ, జూన్ 10: ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ప్రయోజనాలను పొందాలంటే తమ యూఏఎన్ నంబర్కు ఆధార్కార్డు సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానించాలి. లేదంటే యజమాని వాటా సంబంధిత ఉ�