వెల్గటూర్ మండల కేంద్రంలో పెద్ద వాగు బ్రిడ్జి దగ్గర నడిరోడ్డుపై యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి కోటిలింగాల రోడ్డుకు పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేసిన స
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయ సమీపంలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ యువకుడు టిఫిన్ చేసి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భూతగడ్డ సతీష్ (36) అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎస్ఐ శీలం లక్ష్మణ�
ఆన్లైన్ బెట్టింగ్కు ఓ యువకుడు బలైన ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం కోట్మర్పల్లికి చెందిన బోయిని పాండు కుమారుడు బోయిని విజయ్కు�
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని అరగంట ముందే భద్రతా సిబ్బంది క్లియర్ చేసేందుకు హడావుడి చేస్తుంటారు. కానీ, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుం�
ఎస్సారెస్పీ సందర్శనకు వచ్చిన ఓ యువకుడు గోదావరిలో గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఫిరోజ్ అహ్మద్ఖాన్ (28) ఈనెల 4న జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతడి మామ ఇంటికి వచ్చ
రెడ్ టీషర్ట్, కళ్లజోడు, ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా పిల్లల వార్డులోకి ప్రవేశించాడు. నేను డాక్టర్ని..! బ్రీతింగ్ ఎలా ఉందంటూ చిన్నారుల ఛాతీపై చేతులతో నొక్కే ప్రయత్నం చేశాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి.. నిర్బంధించి..లైంగికదాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేటలో నివాసముండే వ్యక్తి ఆదివారం విధుల కోసం బయటకు వెళ్లాడు. ఇంట్లో కూతురు ఒంటరిగ
ఆస్తి వివాదంలో ఓ యువకుడు తన తమ్ముడి ఇంటి ఎదుట బైక్ తగులబెట్టుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్రాబోర్ సమీపంలో జరిగింది.