ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి వ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
లెక్కల మాస్టారు సుకుమార్ సినిమాలు చూస్తే ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్ ప్రేక్షకులకి సరికొత్త థ్రిల్ని కలిగిస్తుంటుంది. ఇప్పుడు ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండగా, శిష్యులు యువ హీరోలతో మంచి కథా
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్ పడకలు దొరకక కరోనా బాధితులు పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. తన స్వ
కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముందుకొచ్చారు. తనవంతు సహాయంగా 25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సిలిండర్లు కొనుగోలు చేసిన ఆయన ఆంధ్
కరోనా విజృంభిస్తున్న వేళ రోగులకు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆక్సిజన్ దొరక్క చాలా మంది కన్నుమూసిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు చిత్ర పరిశ్రమ నుంచి ఎంద�
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఒకే భాగంలో చెప్పే వాళ్ళు. ఒకసారి మూడు గంటలకు పైగా సినిమా తీసే వాళ్ళు. తాను చెప్పాలనుకున్న కథ ఒక సినిమాలో మాత్రమే చెప్పే వీలుండేది దర్శక నిర్మాతలకు. కానీ ఇప్పుడు పరిస్థ�
అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ముత్తంశెట్టి మల్టీ మీడియాతో కలసి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ య
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో పుష్ప ఒకటి. లెక్కల మాస్టారు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో అల్లు అర్జున్, రష్మిక మంధాన
లెక్కల మాస్టారు సుకుమార్ తన పంథా మార్చి ఇటీవల కాస్త విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. రామ్ చరణ్తో రంగస్థలం వంటి వైవిధ్యకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డ�
రంగస్థలం సినిమాకు ముందు సుకుమార్ సినిమాలపై అంచనాలు ఉండేవి కానీ మరీ ఇండస్ట్రీ హిట్ కొడతాయి అనే అంచనాలు మాత్రం ఉండేవి కావు. అభిమానులు కూడా అంత ఆశలు పెట్టుకునే వాళ్లు కాదు. కచ్చితంగా డిఫెరెంట్ సినిమాలు చేస�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన చిత్రాలు, వచ్చిన వార్త�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్ర టీజర్ యూ�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు రికార్డులు కొత్త కాదు. గతంలో ఆయన సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా పుష్ప టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించి