చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలో 75వ భారత గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఖుష్మహల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆవిష్కరించారు. అనంతరం పోలీసు�
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో
శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్,
జిల్లా కేంద్రంలో శుక్రవారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గణతంత్ర వేడుకలను పట్టణంలోని రాజకీయ పార్టీలు, కుల, కార్మిక, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. గ్రామా లు, పట్టణాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీత
త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుక అంబరాన్నంటింది. కలెక్టర్లు ఎక్కడికక్కడ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. పోలీసుల
కొత్త ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించాలనే లక్ష్యంగా పని చేస్తుందని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ జ�
నీలాకాశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జెండా పండుగను ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీల ఆఫీసులు, సంఘాల కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నార�
కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్
జిల్లాలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం సీపీ సునీల్దత్తో కలిసి జాతీయ పతాకాన్న�
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నదని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పేర్కొన్నారు. స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొన�
ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన 75వ భారత గ�
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన ఆలపించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్య్ర సమ
Republic Day | కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. చల్లటి వాతావరణం, చినుకులతో కూడిన వర్షం ఉన్నప్పటికీ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో హాజర