‘గణతంత్ర’ వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక
భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది.. పల్లె నుంచి పట్నం దాకా శుక్రవారం జాతీయ పండుగ సంబురాల్లో పాలుపంచుకునేందుకు ప్రజలంతా తహతహ లాడుతున్నా రు.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు విద్యా�
జెండా పండుగకు వేళయింది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, వరంగల్లోని ఖుష్మహల్, మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడ
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లా ముస్తాబైంది. జిల్లా కేంద్రాల్లో రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్