గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహీత జిల్లాగా సిద్దిపేటను తయారు చేసేందుకు అన్నివర్గాలు పోలీసులకు సహకరి ంచా లని సీఐ శ్రీను కోరారు.యాంటీ డ్రగ్స్ అవగాహన వీక్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణం�
సేవాలాల్ ఆశయాలు, లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కంకణ బద్దులై ఉండాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆ దిశగా శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చే�
ఆటలను బహుమతుల కోసం కాకుండా ఇష్టంతో ఆడుదామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. మనమందరమూ బాల్యంలో ఇలాగే ఆడేవాళ్లమని గుర్తుచేశారు. బాల్యంలో తనకు ఆటలపై అమితాసక్తి ఉండేదని వివరించారు.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారత
తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 21న నెక్లెస్ రోడ్లో డ్రగ్స్ రహిత తెలంగాణ పేరుతో నిర్వహించనున్న 2కే రన్, మానవహారం కార్యక్రమాల పోస్టర్ను నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ ఆవిష్కరించారు. గురు�
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు జరిగిన ర్యాలీని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, క
శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని �
తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. తె లంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్స్ నుంచ
తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ నేతృత్వంలో నిర్వహించిన 2కే
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వీటిని చేపట్టనున్నారు. అందుకోస
స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నది. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చే�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు మెదక్ పట్టణంలో రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు, నర్సాపూర్ పట్టణంలో పద్మజ దవాఖాన నుంచి అల్లూరి సీతార�
ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలకు (OU Foundation day) సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సన్నాహకంగా సోమవారం ఉదయం 2 �