రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచిచూస్తున్న ఈహెచ్ఎం స్కీంను ప్రకటించాలని రాష్ట్ర రిటై ర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వా న్ని కోరింది. పీఆర్సీ కమిషన్ సిఫారసుల మే
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా నిర్వహించిన తెలంగాణ రన్ జోరుగా.. హుషారుగా సాగింది. సినీ తారలు మరింత జోష్ నింపారు. వివిధ చోట్ల నిర్వహించిన ఈ రన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనగా, మంత్�
సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్మాడల్గా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతోపాటు, అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి అమలు చేసుకొంటున్నాయి.
నగర నడిబొడ్డున ఉన్న లకారం చెరువు ఖమ్మానికి గుండెకాయ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించామని అన్నారు. నాడు కాకతీయ రాజులు నిర్మించిన గొలుస�
లేక్ సిటీగా పేరొందిన మహానగరంలో చెరువులకు పూర్వవైభవం సంతరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కబ్జాలతో కాలగర్భంలో కలిసిపోతున్న నీటి వనరులకు సర్కారు చర్యలు పునర్జీవం కల్పించాయి.
అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ
మానవాళి చరిత్రలో నీటికి ప్రత్యేక స్థానముంది. ప్రపంచ నాగరికతలు విలసిల్లింది జలవనరులు ఉన్న చోటనే.. జీవజలం ప్రాధాన్యతను ఆనాడే గుర్తించిన కాకతీయులు తమ ఇంజినీరింగ్ నైపుణ్యంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ�
Irrigation | రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు ఎంతమేరకు నెరవేరాయని మదింపు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకాలం నాటి మూడు అనుభవాల నేపథ్యంలోంచి ఈ విశ్లేషణ చేయాల�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ�
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన వేళ.. స్వయం పాలనలో సంక్షేమం విరబూసిన సమయాన.. దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించు�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తుంచుకు నేలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. అమరుల తాగ్యాలను స్మరిస్తూ.. 21 రోజుల పాటు వేడు�
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె