హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచిచూస్తున్న ఈహెచ్ఎం స్కీంను ప్రకటించాలని రాష్ట్ర రిటై ర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వా న్ని కోరింది. పీఆర్సీ కమిషన్ సిఫారసుల మేరకు ఈహెచ్ఎం పథకాన్ని ప్రకటించాలని సంఘం అధ్యక్షుడు మసున మోహన్ నారాయణ విజ్ఞప్తి చేశారు.