రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు వేచిచూస్తున్న ఈహెచ్ఎం స్కీంను ప్రకటించాలని రాష్ట్ర రిటై ర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వా న్ని కోరింది. పీఆర్సీ కమిషన్ సిఫారసుల మే
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన వేళ.. స్వయం పాలనలో సంక్షేమం విరబూసిన సమయాన.. దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించు�
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు నిండి 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె