పదో తరగతి ఫలితాల్లో ఒకప్పుడు నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచేది. రాష్ట్రంలోనే ఇందూరు ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుండేది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా మన విద్యార్థులకే దక్కేవి. ఇంటర్లోనూ ఇందూరుకు తిరుగు�
టెన్త్ ఫలితాల్లో 594 అత్యధిక మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేసినట్టు శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ తెలిపారు. 593కి పైగా మార్కులను ముగ్గురు, 580కి పైగా 374 మంది, 550కి పైగా 3,969 మంది విద్యార్థులు మార్కులు సాధిం�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో 12 ఉన్నత, 2 గురుకుల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు మొత్తం 463 మంది విద్యార్థులు పరీక�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఒక జాబితాలో పేరు ఉండగా, మరో జాబితాలో పేరు లేకపోవడం, ఒక జాబితాలో ఒక చోట సీటు కేటాయించగా, మరో జాబితాలో మరో చోట స
మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక
టెన్త్ ఫలితాలు మనందరికీ గర్వకారణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదోతరగతి పరీక్షల్లో 10 జీప�
సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో పారమిత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో పది, 12వ తరగతి పీసీఎం, పీసీబీ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్�
వారంతా పదో తరగతి పరీక్షలు రాశారు.. రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు.. ఆ తర్వాత తిరిగి పరీక్ష రాయాలనే ఆలోచన వారికి రాలేదు.. పరీక్ష ఫీజు చెల్లించలేదు.. ఏదో ఓ పని చేసుకుందామనే భావనతో ఉన్నారు. పిల్లలు పరీక్ష
పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 135 మంది విద్యార్థులు 10 జీపీఏ, 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు.
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమించింది. 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 17వ స్థానం దక్కింది. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలకు జిల్లా
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెరిసింది. చదువుల తల్లి బాసర సరస్వతీ కొలువుదీరిన నిర్మల్ జిల్లా గతేడాది మాదిరిగానే ఈ యేడాది అత్యధిక ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచింది
పదోతరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగులో నిలిచింది. మంగళవారం విడుదలైన టెన్త్ రిజల్ట్లో ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రభుత్వ బడుల్లో డిసెంబర్ నుంచి పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగ�
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
విద్యార్థి జీవితంలో పది, ఇంటర్ పరీక్షలు కీలకం. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు పడేది కూడా ఇక్కడే. మెదక్ జిల్లాలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధించడంపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ద�