పది పరీక్షల్లో 100శాతం ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రేణుకాదేవి ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్�
ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకుల, జ్యోతిబా పూలే విద్యార్థులు అత్యుత్తమ జీపీఏలు సాధించారు. తెలంగాణ సర్కారు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగ తులు నిర్వహి�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మూడు జిల్లాలకు పదిలోపు స్థానాలు వచ్చాయి. ఎప్పటిలాగే 90శాతానికిపైగా ఉత్తీర్ణతతో మేటిగా నిలిచాయి. గతేడాది కరీంనగర్ జిల్లాకు 14వ స్థానం రాగా, ఈ సారి నాలుగోస్థానంలో నిలిచింది. రాజ�
పదో తరగతి ఫలితాల్లో 97.29 శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. విద్యాశాఖ రిజల్ట్స్ బుధవారం ప్రకటించింది. మొత్తం 21,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 20,780 మంది ఉత్తీర్ణులయ్�
పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదికన్న మెరుగైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచినప్పటికీ గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం 0.80 పెరిగింది. బుధవారం పది ఫ�
టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 100 శాతం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, సకల సౌకర్యాలు కల్పించారు. దీం�