రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సర్కారు నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. పదో తరగతి ఇంటర్నల్ మార్కుల విషయంలో సర్కారు తీరు పూటకో నిర్ణయం, రోజుకో తీరును తలపిస్తున్నది.
SSC Exams | పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలన్న నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల
రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో అనుసరించే విధానంపై పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. పదో తరగతి తుది ఫలితాల్లో ఇంటర్నల్ మార్కులుండవని తేల్చిచెప్పింది.
పదవ తరగతి వా ర్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,043 మంది విద్యార్థులకు గాను 52 పరీ క్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేం ద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్
పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 249 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 4వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి �
పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 245 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 42,468 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగ�
ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు ఎం తో కీలకం. ఒత్తిడి అధికం గా ఉండే ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండటంతోపాటు మానసికంగా చురుకుగా ఉంటే విజయం సా ధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘�
జిల్లాలో నేటి నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 51,794 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 249 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు పరీక్షల�
విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ అన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్య�
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
కట్టంగూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య పాల్గొని మాట్లాడారు.
ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ప్రణాళికయుతంగా చదివి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి అన్నారు. జూలూరుపాడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార�