పిరమిడ్ కట్టుకోవాలి అంటే.. ఆ విధివిధానాలు చక్కగా తెలిసి ఉండాలి. దానిని నిత్యం వాడుకోవాలి. పిరమిడ్ కప్పు నాలుగు వైపులా వాలు కలిగి ఉంటుంది. ఈ నాలుగు వాలు కొలతలు సమానంగా ఉండాలి. గదిని సమ చతుర్భుజంగా కట్టి, ద�
నిజామాబాద్లో పుట్టి పెరిగిన కన్నెగంటి చంద్ర వైద్య విద్య పూర్తిచేశాక అవకాశాల్ని వెతుక్కుంటూ బ్రిటన్ వెళ్లారు. ముప్పై ఏండ్లుగా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. హస్తవాసి కలిగిన జనరల్ ఫిజీషియన్గా, మం�
ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్ముకశ్మీర్లో పర్యటించిన కథనాలు వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పర్యటనలో సచిన్ ఓ దివ్యాంగుడిని ప్రత్యేకంగా కలవడం ఎంతోమందిని ఆశ్చర్యపర్�
జరిగిన కథ : ఒకనాడు.. గజశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టమని జాయపుడికి సూచించాడు చక్రవర్తి గణపతిదేవుడు. ‘తప్పకుండా బావగారూ..’ అంటూ, ఆ పనిపై పడ్డాడు జాయపుడు. అనుమకొండ చుట్టూ ఉన్న పాతిక గజ స్థావరాలన్నిటినీ సందర్�
చిన్నారికి పాలు పట్టే వెండి ఉగ్గు గిన్నెను అమ్మమ్మో, నానమ్మో మురిపెంగా తీసుకొస్తారు. అన్నప్రాసన నాడు పాలబువ్వ పెట్టేప్పుడూ రజత పాత్రదే కీలకపాత్ర. బంగారాలు ఎన్ని ఉన్నా పాపాయికి అవసరమైన వస్తువుల్లో వెండ�
ఒక చెరువు కాడ ఒక తాబేలు ఉంటుండె. ఆన్నే ఉండే నక్క.. గీ తాబేలుకు దోస్తు. ఇద్దరూ కల్శి మెల్శి తిరిగెటోళ్లు. కలిశే ఆడుకునేటోళ్లు. ఒకపారి రెండు ఆడుకుంటుండంగా.. మెల్లమెల్లగా ఒక చిరుతపులి ఆడికచ్చింది.
జిల్లా కలెక్టర్ను అయ్యాక.. దాదాపు పదిహేనేళ్ల తరువాత.. మొదటిసారి మా ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడో నానమ్మ చనిపోయాక.. ఊరికి దూరమయ్యాను. పదిహేనేళ్ల కింది పల్లెలా లేదు. సిమెంటు రోడ్డు మీద.. ఇరువైపులా చెట్లతో, వరిప�
అప్పటికే రాకుమారికి ప్రేతస్నానం చేయిస్తున్నారు. పాముకాటుకు గురవ్వగానే.. అమాంతం విరుచుకు పడిపోయిందామె. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చనిపోయిందని ప్రకటించారు.
తెలుగు సాహిత్యంలోని ఆధునిక ప్రక్రియల్లో నవల ముఖ్య మైనది. ఒకప్పుడు సుదీర్ఘమైన నవలలను పాఠకులు ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు. ఇప్పుడు జీవితంలో వేగం పెరిగి పోయింది. ఇలాంటి సమయంలో పెద్దపెద్దవీ, ఎప్పుడో వెలు వడినవ
మన తాతలు నదుల్లో నీళ్లను చూశారు. వాటినే ఆనందంగా తాగారు. మన నాన్నలు బావుల్లో చేదుకుని చల్లటి నీటిని ఆస్వాదించారు. ఈ తరం నల్లా నీళ్లను రుచి చూసింది. ఇప్పటి పిల్లలు.. నీళ్లను బాటిళ్లలోనే చూస్తున్నారు.
ఈ వారం పట్టిందల్లా బంగారమే. అదృష్టయోగం ఉంది. సంతృప్తిగా కాలం గడుపుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రశాంతంగా ఉంటారు.
తల్లీ! నువ్వు పుట్టుకతోనే అందగత్తెవి. ఆ విషయం నీతో ఎవరూ చెప్పలేదంతే. -నాన్న (బాడీ షేమింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన టీనేజ్ అమ్మాయి సమాధిపై శిలాక్షరాలు)
సైబర్ దునియా విస్తృతి పెరిగే కొద్దీ.. విశృంఖలత్వమూ పెచ్చరిల్లుతున్నది. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు ఫ్రాడ్స్టర్లు. మన బలహీనతలను వారి బలంగా మలుచుకుంటున్నారు. అత్యాశకు పోయే