నాటకాల్లో ట్రెండ్ సెట్టర్గా ఎదిగాడు. పవర్ఫుల్ సందేశాలతో హౌజ్ఫుల్ నాటకాలు ప్రదర్శిస్తున్న నాటక రచయిత, ప్రయోక్త, దర్శకుడు షేక్ జాన్ బషీర్ రంగస్థల ప్రయాణం గుర్తుచేసుకున్నారిలా...
‘అనగనగా ఒక రాజు...’ అని మన నానమ్మలు, తాతయ్యలు కథలు చెబుతుంటే విన్నాం. మూడు పదులు కూడా నిండని ఓ యువకుడు అనగనగా అంటూ కథలు చెప్పడం అరుదే! అతను చెప్పేది రాజుల కథలు కాదు.. చూపించేది రాజ్యాలు అంతకంటే కాదు. మట్టిమనుష�
అది కాకులుదూరని కారడవి కాదు. చీమలు దూరని చిట్టడవీ కాదు. యాదగిరిగుట్ట సమీపంలోని ‘అరణ్య’ ఓ మోస్తరు అర్బన్ ఫారెస్ట్. ఈ వనంలో ఏనుగులు కనిపిస్తాయి. వెంటాడని పులులు తారసపడతాయి. సింహం రాజసంగా కనువిందు చేస్తుం�
ఆమె పుట్టింటి చిరునామా కూచిపూడి. ప్రఖ్యాత కూచిపూడి కళాకారులు రాజారెడ్డి గారాలపట్టి యామిని రెడ్డి. బుడిబుడి అడుగుల నాడే జతులు నేర్చింది. ముద్రలు తనకు వెన్నతో పెట్టిన విద్య. వారసత్వంగా నాట్యకళలోకి అడుగుప�
ఉద్యోగాలు వదిలి తృణధాన్యాలతో పోషకాహార ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు. తమ ప్రయాణంలో మహిళా రైతులను భాగస్వామ్యం చేసి.. వాళ్లు పండించిన ధాన్యంతో పిల్లలకు, పెద్దలకు పోషకాహార ఉత్పత్తులు అందిస్తున్న మాధవి, సీత�
ఆ భార్యాభర్తలిద్దరూ మెడిసిన్ చదివారు. అనుకున్నట్లుగా ఓ దవాఖాన పెట్టారు. కానీ, అదే వాళ్ల జీవితం అనుకోలేదు. చిన్నారులకు పుస్తక పఠనాన్ని పరిచయం చేసి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అలా
అప్పటికి అతనిదో చిన్న కంపెనీ. ఉదయం నిద్రలేచే సరికి.. అది ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే.. కుటుంబ వ్యాపార అనుభవం తనది! ఎదురుగా పోటీ పడుతున్నది మాత్రం.. ఓ బహుళజాతి కంపెనీ. దాంతో, ఒకటికాదు, రెండుకా�
ఇంటి పంటతో కాస్త మంచి వంట వండుకుందామని కొత్త ప్రయాణం మొదలుపెట్టిందామె. ఒక్కో మొక్కా చేరుతూ ఆమె ఇంటి టెర్రస్ ఉద్యానవనమైంది. ఆ మొక్కలను పెంచుతూ ఫలాలే కాదు అనుభవాలూ గడించింది. సేంద్రియ సాగులో నేర్చుకున్న �
కరువుకు ఊరు వలస పోయింది. అన్నం పెట్టని మగ్గం వదలిపెట్టిన ఆమె కుట్టు మిషన్ నేర్చింది. డ్వాక్రాలో అప్పు తెచ్చి ఇల్లు నెట్టుకొచ్చింది. మిత్తీ తక్కువే అయినా కిస్తీలు కట్టాల్సిందే. అందుకోసం బ్యాగులు, పర్సుల�
మన చిన్నప్పుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏమైతవ్ బిడ్డ?’ అని అడిగితే డాక్టర్ అనో, ఇంజినీర్ అనో చెప్పి అప్పటికి తప్పించుకునేవాళ్లం. కానీ, ఈ కుర్రాడు మాత్రం కాస్త డిఫరెంట్. నాన్న చెప్పిన బొమ్మలు గీసి, అన్న చేతి�
టెక్ దిగ్గజాలకు నాయకులుగా ఉన్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లను హురూన్ ఇండియా రిచ్ లిస్ట్లో వెనకకు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది జయశ్రీ ఉల్లాల్. భారతీయ కుటుంబంలో పుట్టి, ఢిల్లీలో పెరిగి అమెరికాలో న�
ఆమె పేరు కాకులమర్రి శ్రీలత. నిన్నటిదాకా ఎవరికీ అంతగా తెలియదు. కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన సర్పంచ్గా రికార్డు సృష్టించా�
గారాబంగా ఎత్తుకుని లాలించే తల్లి.. జోలపాడలేదు. మురిపెంగా గుండెల మీద పడుకోబెట్టుకునే నాన్న.. ఊ కొట్టేలా కథలు చెప్పలేడు. పోనీ అక్కతో ముచ్చట్లాడుదామా అంటే.. తనదీ మౌనభాషే! మాటలు రాని వారి దైన్యం.. ఆ చిన్నారి బాల్
‘పాస్ మార్కులొస్తే సాలు’ అనుకుంట కాలేజీకి వచ్చే ఆర్ట్స్ విద్యార్థుల్ని మెరికల్లా తీర్చిదిద్దడం ఎలాగో ఈ సార్ను చూసి నేర్చుకోవాలె. గ్రామీణ, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న విద్యార్థుల్ని చేరదీసి.
‘పుస్తకాల్లో రాస్తే తెలిసేవి కాదు రైతుల జీవితాలు.. చూపిస్తేనే తెలుస్తాయి వాళ్ల కష్టాలు’ అని తలచింది డీడీఎస్ సంస్థ. అలా చూపించడానికి మహిళా రైతులను వీడియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలా అరక పట్టిన చేతు�