ఇతిహాసాలు, పురాణాలు అంటే ఏమిటో తెలియని జెన్జీ తరమిది. అందుకే అంతరించిపోతున్న ఆ కథలను కొత్తగా పరిచయం చేయాలనుకున్నది ఈ మహిళ. తల్లిగా తన కొడుకులకు కథలు చెబుతూ పెంచిన ఆమె.. ఈ తరం పిల్లల కోసం వాటిని ఆడియో రూపంల
‘పర్వతాలు అధిరోహించాలన్నది ఇప్పటి కోరిక కాదు. చిన్నప్పటి ఆశయమ’ని చెబుతున్నది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఉపాధ్యాయిని దివ్యా సింగ్! తను ఏడో తరగతి చదివేటప్పుడు ‘ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన �
చాలామందికి సినిమాలంటే ఇష్టం. కానీ, ఆ యువకుడికి మాత్రం ప్యాషన్. సినిమాల్లో రాణించాలనే పట్టుదలతో కృష్ణనగర్ బాట పట్టాడు. ఒక్క అవకాశమూ దక్కించుకోలేకపోయాడు. తనను తాను నిరూపించుకునేందుకు రంగస్థల నటుడిగా తన
‘మనం గొప్పగా చదువుకొని ఎదిగితే చాలు’ అని అనుకునే ఈ సమాజంలో ఆ యువకుడు అందరిలా ఆలోచించలేదు. చదువుల తల్లికి దూరమైన అడవి బిడ్డలకు ఓనమాలు నేర్పుతున్నాడు. దారిలేని గూడెంలోకి వెళ్లి అక్షరజ్యోతిని వెలిగించాడు.
తన తల్లి అనారోగ్యం ఆమెకు ఓ గమ్యాన్ని చూపించింది. క్యాన్సర్ బారినపడిన తల్లి కోసం తల్లడిల్లిన ఆ కూతురు.. క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకొస్తుంది? అని అన్వేషిస్తూ ముందుకుసాగింది. ఎంతోమంది మహిళలు రసాయనాల కాస్మ�
ఇంట్లో వండుకునేంత తీరిక లేదు. బయటి తిండి అరాయించుకునే శక్తి లేదు. ఆకలి బాధ తినకుంటే తప్పేది కాదు. వంటంటే చిన్న పని కాదు. కూరగాయలు కొనాలి. కడగాలి, తరగాలి... తినడానికే సమయం లేదంటే ఇన్ని పనులా? అనే ఉద్యోగినుల కోస�
కథ చెబుతూ నిద్రపుచ్చాల్సిన నాన్న.. ల్యాపీతో బిజీ! కథలు చెబుతూ బువ్వ తినిపించాల్సిన అమ్మ.. ఆఫీస్ వర్క్లో బిజీబిజీ!తాతయ్య, బామ్మ ఊళ్లో! చిన్న కుటుంబాల్లో పెరుగుతున్న చిన్నారులు ఎదుర్కొంటున్న పెద్ద చిక్కు
పుట్టింటి నుంచి మెట్టినింటి గడప తొక్కిన ఆమెకు చేనేత పరిచయమైంది. ఒకవైపు పని నేర్చుకుంటూనే.. మరోవైపు మధ్యవర్తుల దోపిడీనీ గుర్తించింది. తమ రెక్కల కష్టాన్ని దళారుల పాలు కానివ్వొద్దని భావించింది. నేరుగా కస్ట
తల్లి రెక్కల కష్టాన్ని చూసి చలించిపోయింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డురావడంతో డాక్టర్ కావాలనే తన కలను సమాధి చేసుకుంది. అయినా కూడా చదువుపై పట్టు వదల్లేదు. ర్యాంకులు కొల్లగొడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తగా కొలువ�
పరభాష మోజులో మన తెలుగును మరిచిపోతున్న రోజులివి. కానీ, ఆ యువకుడు అలా కాదు. తన ఈడువారంతా ఉద్యోగాలు చేస్తుంటే ఆయన మాత్రం తెలుగు అక్షరాలకు కొత్త రూపాన్ని ఇస్తున్నాడు.
ఇప్పుడు గ్యాస్ సమస్య వచ్చిందని కాదు! ఆ ఇంట్లో రెండేండ్లుగా పొయ్యి వెలగలేదు. నూనె మసలలేదు. ఏ పాకంలోనూ మసాలాలు కలవలేదు. నానబెట్టిన అటుకులే వారికి అన్నం. నూరుకున్న కాయగూరలే కూరలు. పిండి వంటలు, బేకరీ ఐటమ్స్, �
మాది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్. అమ్మానాన్నలిద్దరూ చెక్క బొమ్మలు తయారు చేస్తుండేవాళ్లు. నాకు అయిదుగురు చెల్లెళ్లు. వాళ్లంతా ఉద్యోగాలే లక్ష్యంగా కష్టపడి చదివేవాళ్లు. నేను మాత్రం పదో తరగతి వరకు మాత్రమే �
Anjali Sardana | ఇంట్లో పని మనుషుల కొరతను అవకాశంగా మార్చుకుని అంజలి సర్దానా అనే 23 ఏళ్ల అమ్మాయి కొత్త స్టార్టప్ను ప్రారంభించింది. ప్రాంటో యాప్తో కేవలం 11 నెలల్లోనే 830 కోట్ల కంపెనీగా ఎదిగింది.
పట్టుదల, ఆసక్తి, లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరక్షరాస్యులైన ఆదివాసీ మహిళలు నిరూపిస్తున్నారు. నిత్యం కూలీ, వ్యవసాయ పనుల్లో లీనమయ్యేవాళ్లంతా సాధికారత దిశగా అడుగులు వేశారు. స్వయం ప్రతిపత్తి సాధించాల�
కొందరికి వ్యక్తిగత ఆసక్తులు తక్కువగా ఉంటాయి. వాళ్ల ఆలోచనలన్నీ సమాజం చుట్టూనే తిరుగుతుంటాయి. ఇదే కోవకు చెందుతాడు ఈ యువకుడు. సామాజిక సేవే లక్ష్యంగా బతుకు వెళ్లదీస్తున్న అతని దృష్టి పర్యావరణంపై పడింది.