ఈ వ్యవస్థలో న్యాయం కావాలంటే ఏండ్లకేండ్లూ ఎదురుచూడాలి. ఆస్తులు కరగదీసుకోవాలి. ఇన్ని చేసినా.. కోర్టులో వ్యవహారాలు అర్థం కావు. తమ కేసులో లోపం ఎక్కడుందో, గెలిచే పాయింట్ ఏదుందో తెలియరాదు. న్యాయం కోసం పడిగాపుల
ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం అవసరం. కానీ, ఆహార వ్యవహారాలను మారిన జీవనశైలి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ప్రాసెస్డ్ జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు.
తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందనే సూక్తి ప్రతి బడిలోనూ కనిపిస్తుంది. కానీ, దేశాన్ని మార్చే విద్యాబోధన ఎక్కడా జరగడం లేదు. తరగతి గదుల్లో విద్యాబోధన మారితే దేశం మారుతుందని ఆశతో టీచింగ్ కెరీర్ని ఎంచు
అవకాశాలు ఆమెను అందలం ఎక్కిస్తుంటే... కొన్ని మూఢాచారాలు ఆడపిల్లను వెనక్కి లాగుతున్నాయి. తమ బిడ్డలను ఉన్నతంగా చదివించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఎందరో! అలాంటి సమాజంలోనే పదిహేనేండ్�
అమెరికాలో అవార్డుల పంట పండించిన శ్రీవిద్యది సికింద్రాబాద్లోని నేరెడ్మెట్. చదువుల్లో టాప్. తల్లి చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి.. అక్కడ అద్భుతాలే చేసింది. శ్రీవిద్య తల్లిపేరు నమిత. బడి నుంచి వచ్�
పసిపిల్లల చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. వాతావరణంలో ఏ చిన్నమార్పు వచ్చినా, కొత్త దుస్తులు వేసినా.. ఆ పసి మేను కందిపోతుంది. ముఖ్యంగా కొందరు పిల్లలకు దుస్తుల వల్ల తీవ్రంగా దద్దుర్లు వస్తుంటాయి. ఇల�
వాళ్లు నిజంగానే నోరు లేని బిడ్డలు. ఆకలేస్తే ఏడ్వను కూడా లేరు. అమ్మవైపు ఆశగా చూడనూ లేరు. ఎందుకంటే వాళ్లింకా పుట్టని బిడ్డలు. గర్భస్థ శిశువులు. అయినా సరే ఆ ఊపిరి ఆడపిల్లది అని తెలిస్తే చాలు... జాలి అన్నది లేకుం
చిన్న ఇల్లు కట్టాలన్నా, మరేదైనా భారీ నిర్మాణం చేపట్టాలన్నా ప్లానింగ్ తప్పనిసరి. నక్ష ఎంత పక్కాగా గీసినా.. నిర్మాణం ముందుకుసాగే కొద్దీ.. లోపాలు పలకరిస్తుంటాయి. ఇలా మారిస్తే బాగుండు అన్న ఆలోచనలూ స్ఫురిస్త�
వంగసీమలో పుట్టి తెలుగునాట సత్తా చాటుతున్నది బెంగాలీ నటి అంతర స్వర్ణాకర్. అనుకోకుండా నటిగా మారిన ఆమె బుల్లితెరపై దూసుకుపోతున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న
‘లక్ష్మీనివాసం’ సీరియల్లో తులసి పాత్రతో అ
‘ఒకే దేశం.. ఒకే లక్ష్యం.. సర్వైకల్ క్యాన్సర్ అంతం కోసం.. ఒక యాత్ర’ అంటూ ఇద్దరు మహిళలు నడుం బిగించారు. దూరమైనా, భారమైనా సరే.. దేశమంతా తిరుగుతూ సర్వైకల్ క్యాన్సర్ గురించి.. తల్లీ బిడ్డలకు అవగాహన కల్పించే లక్�
జీవితంలో కోరుకున్నది దొరక్కపోతే నిరాశలో కూరుకుపోతారు చాలామంది. ఆ సమయాల్లో పట్టుదలగా నిలబడిన వాళ్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కర్ణాటకకు చెందిన రితుపర్ణ రెండో కోవకు చెందుతుంది.
ప్రపంచం వేగంగా మారిపోతున్నది. ఆ మార్పునకు తగ్గట్టే మనుషులూ మారిపోతున్నారు. మార్కెట్కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలనే అందరి ఆరాటం. ఈ పోటీ ప్రపంచాన్నే కాదు ఇష్టమైన కళల తీరాన్నీ గెలవాలని కొందరు ప్రయత్�
పడిలేచిన కెరటం తిరిగి సంద్రంలో కలిసిపోతుందే కానీ... పదేపదే ఎగసే ఓర్పు దానికి కూడా ఉండదు. తుపానుకు తట్టుకున్న చెట్టు, వరద తాకిడికి కొట్టుకుపోతుంది కానీ అన్ని సందర్భాలనూ ఓర్చుకోలేదు. కానీ బహుశా మనిషి మాత్రమ