‘పుస్తకాల్లో రాస్తే తెలిసేవి కాదు రైతుల జీవితాలు.. చూపిస్తేనే తెలుస్తాయి వాళ్ల కష్టాలు’ అని తలచింది డీడీఎస్ సంస్థ. అలా చూపించడానికి మహిళా రైతులను వీడియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలా అరక పట్టిన చేతు�
కరోనా ఎందరి కలలనో ఛిద్రం చేసింది. మరెందరి జీవితాలనో మొత్తంగా మార్చేసింది. కొవిడ్ దెబ్బకు కొందరు కుదేలైతే.. మరికొందరు కొత్త అవకాశాలు సృష్టించుకొని తామేంటో నిరూపించుకున్నారు. బిహార్కు చెందిన ప్రిన్స్ �
రక్తహీనత అంటే ఏమిటో తెలియదు.. పోషకాల లోపాల గురించి అవగాహన లేదు. కానీ, ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.. పనిచేయడం. ఆ పని పదిమందికీ ఉపయోగపడటం. అధికారుల ఆలోచనను ఆచరణలో పెట్టింది ఆ మహిళ. తాను మాత్రమే కాకుండా 14 మంది మహిళ
టార్గెట్... ఆటలో అయినా, జీవితంలో అయినా ఆమె గురి కేవలం దాని మీదే. అనుకున్న లక్ష్యం తప్ప చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పుడూ ఆమె తలకెక్కించుకోలేదు. అలా చేస్తే రెంటిలోనూ ముందుకెళ్లలేం... అంటూ చిన్న వయసులోనే పెద్
అనగనగా ఒక పుస్తకం. దాని పేరు ‘మంచి పుస్తకం’. ఆ ఒక్క పుస్తకమే కాదు.. అక్కడున్నవన్నీ మంచివే! వాటిల్లో భలే భలేబొమ్మలుంటాయి. జూలో చూసే జంతువులన్నీ అందులో ఉంటాయ్! ఆకాశంలో నక్షత్రాలు. సైన్స్ అద్భుతాలు, వీరులు, స�
ప్రేమ పురుగు తొలిస్తే.. చదువు అటకెక్కుతుందని పెద్దల మాట! భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని భయపడతారు. అందుకు కారణం లేకపోలేదు.. జీవితాలను ఆగం చేసిన ప్రేమకథలే ఈ సమాజంలోఎక్కువ! కానీ, నవీన్, పద్మది ఈ తరహా ప్రేమ�
సంగీతాన్ని చాలామంది నేర్చుకుంటారు. కానీ, సంగీతాన్ని జీవన విధానంగా మార్చుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. జపాన్కు చెందిన వాయులీన కళాకారిణి మికా నిశిమురా ఆ కోవకే చెందుతుంది. జపాన్లో పుట్టిపెరిగిన ఆమె.. మ�
అగ్రరాజ్యంలో తుపాకుల సంస్కృతి చాలా ఎక్కువ. ప్రపంచాన్ని పిడికిట పట్టాలని చూసే అక్కడి ప్రభుత్వాలు తమ పౌరుల గుప్పిట నుంచి గన్లను తప్పించడానికి నానా తంటాలూ పడుతుంటాయి. అయితే ఈ విధానానికి వ్యతిరేకంగా నోరు �
అందమైన కలగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఓ కలత రేగింది. అర్థం చేసుకునే భర్త, ముచ్చటైన పిల్లలున్నా.. ఏదో వెలితి ఆమెను కుంగదీసింది. శారీరకంగానూ ఇబ్బందిపెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. మానసి
ఈతరం పిల్లల వ్యాపకం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టడం, సెల్ఫోన్తో దోస్తీ చేయడం! ఈ రెండిటి మధ్య చిక్కుకున్న బాల్యం కథలకు దూరమైపోతున్నది. కథలు చెప్పే వాళ్లేరి? ఉన్నా... వినే ఓపిక మన పిల్లలకు ఎక్కడిది? బడిలో పా�
తండ్రి సేద్యం... తల్లి స్వేదం.. ఆమెకు తెలుసు! నెర్రలు వారిన నేల గుర్తుంది. అందివచ్చిన అవకాశం చేజారడమూ యాదికుంది. ఆ కష్టనష్టాలకు విరుగుడు పట్టుదలతో చదవడమే అనుకుంది.విజయం తనదే అని యుద్ధం చేసింది.
చిన్నప్పటి నుంచి ఆమె చదువుల్లో నేర్పరి. నిరంతరం పుస్తకాలతో దోస్తీ చేస్తూనే... తన తండ్రి పడే కష్టాన్నీ గమనించింది. పండిన టమాటాలను ధర లేక పొలంలోనే వదిలేసిన తల్లిదండ్రుల దైన్యాన్నీ చూసింది. ఆ కష్టాలను మనసులో
గజిబిజి సిటీలైఫ్లో మనవైన రుచులు మర్చిపోతున్నాం. ఆఫీస్ నుంచి వస్తూ జంక్ఫుడ్ తినేస్తున్నాం. వీకెండ్స్లో హోటల్ తిండినే మృష్టాన్న భోజనం అని సరిపెట్టుకుంటున్నాం. ఉద్యోగాల పేరుతో.. ఇంటికి దూరంగా వచ్చి�
అడవిలో ఉద్యోగం చేయడం అంటేనే ఓ సాహసం. అలాంటిది కజీరంగా లాంటి అతిపెద్ద జాతీయ పార్కుకి నేతృత్వం వహించడం, అక్కడి జంతువుల సంరక్షణా బాధ్యతల్ని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ బెంగాలీ కుటుంబానికి చెందిన �
ఇంటి పక్కనున్న దుకాణంలో కావాల్సిన సమాన్లు ఉండగా ఆఫర్లో వస్తుందని చాలామంది 30 కిలోమీటర్ల దూరంలోని డీమార్ట్కు వెళుతుంటారు. అంత దూరం వెళ్లాక ఆఫర్ లేకపోతే ఉసూరుమంటారు. సండే వచ్చిందంటే చాలామంది తమ వీధి చివ�