చైనా స్విమ్మింగ్ ఓపెన్లో ఆస్ట్రేలియా యువ స్విమ్మర్ కామెరాన్ మెక్ఎవాయ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం జరిగిన పురుషుల 50మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో కామెరాన్ 20.88 సెకన్లలోనే పూర్తి �
Most Valuable Player : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటే చాలు ఆటగాళ్లపై అంచనాలు పెరిగిపోతాయి. గత పద్దెనిమిది సీజన్లలో సునీల్ నరైన్ మూడుసార్లు.. రస్సెల్, షేన్ వాట్సన్లు మాత్రమే రెండు పర్యాయాలు ఈ అవార్డును గెలుపొందారు
Wimbledon : టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్(Wimbledon)లో నవశకం మొదలవ్వనుంది. యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్లో అమలులో ఉన్న వీడియో రివ్యూ వ్యవస్థ(Video Review System) ఈ టోర్నమెంట్లోనూ రాబోతోంది.
Anaya Bangar : భారత మాజీ క్రికెటర్ సంజయ బంగర్ కూతురు అనయా బంగర్ (Anaya Bangar) లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించింది.
Glenn Phillips : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ కోసం విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా భారత్ వస్తున్నారు. ఈమధ్యే పొట్టి ప్రపంచకప్లో ఇరగదీసిన గ్లెన్ ఫిలిఫ్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడేందుకు శనివారం ఇండియాలో దిగాడు.
Virat Kohli : ఐపీఎల్ 19వ సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) సహచరలను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశాడు.
Fanny Utagushimaninde : పొట్టి క్రికెట్లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు తమ తడాఖా చూపిస్తున్నారు. తమదైన పవర్ హిట్టింగ్తో ఈతరం మహిళా క్రికెటర్లు తొలి మ్యాచ్లోనే రికార్డులు బద్ధలు కొడుతున్నారు.
Akash Deep : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆకాశ్ దీప్ (Akash Deep) సైతం గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు.
BCCI : జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో ఇండియా రెండు టీ20 మ్యాచ్లను ఆడనున్నది. ఆ షెడ్యూల్ను ఇవాళ బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ టూరు కన్నా ముందే ఐర్లాండ్లో ఇండియా రెండు మ్యాచ్లు ఆడనున్నది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాస్తా..ఇంజూరీ ప్రీమియర్ లీగ్గా మారింది. వారం రోజుల వ్యవధిలో 19వ ఐపీఎల్ సీజన్కు తెరలేవనున్న వేళ పలువురు ప్లేయర్ల గాయాలు ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. వేలంలో కోట్ల�
భువనేశ్వర్లోని ప్రతిష్టాత్మక కళింగ స్టేడియం వేదికగా జరుగుతున్న 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్లు జివాంజీ దీప్తి, అకీరా నందన్ పసిడి పతకాలతో మెరిశారు.
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. శుక్రవారం జరిగిన మూడో టీ20 పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది.
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కింది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయిస్తున్నట్ల
ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో తన్వి 21-14, 21-14తో ఆరో సీడ్ నత్సుకి నిదైరా(జపాన్)పై అద్భుత విజయం సాధ