భానుడి తాపానికి మనుషులే కాదు.. పశుపక్షాదులు, జంతువులు కూడా ఠారెత్తుతున్నాయి. అందుకే బహదూర్పురలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల ఉపశమనం కోసం జూ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. �
Bahadurpura Flyover | హైదరాబాద్లోని పాతనగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మౌలిక వసతులను గణనీయంగా పెంచుతూ వస్తున్నది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పాతనగరం�
Pranahitha Pushkaralu | గోదావరి నదికి ప్రధాన ఉపనది, జీవనది అయిన ప్రాణహిత పుష్కరాలు మొదలయ్యాయి. చైత్రశుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 బుధవారం ఉదయం నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి ఏప్రిల్ 24 వరకు అంటే 12 రోజులపాటు పుష్కరాలు జరగన
కాలం కాని కాలంలో అపూర్వ జలదృశ్యమిది. సీఎం కేసీఆర్ కృషితో సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందంపేట వద్ద కూడవెల్లి వాగు జలసవ్వడి చేస్తున్నది. ఎండుతున్న పంటలకు ఊపిరిపోస్తున్న గోదారమ్మ.. సిరిసిల్ల జిల్లాలోని ఎ
మాదాపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో స్పెక్ట్రమ్ -2022 ఘనంగా కొనసాగుతోంది. విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక, నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫ్యాషన్ వస్త్రాలు ధర�
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సామాన్యుడిలా విహరించారు. న్యూయార్క్ వీధుల్లో కాలినడకన తిరిగారు. స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. తన విద్యార్థి, ఉద్యోగ జీవితకాలాన
Osmania Taksh -2022 | ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటేందుకు నిర్వహిస్తున్న ఉస్మానియా తక్ష్-2022 మూడో రోజు శనివారం ఘనంగా జరిగింది. పలువురు ఉన్నతాధికారులు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగ�
సిటీబ్యూరో, మార్చి 25 ( నమస్తే తెలంగాణ ): ‘వింగ్స్ ఇండియా-2022’ పేరుతో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ప్రారంభమైన ఏవియేషన్ షో రెండో రోజు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక వ్యాపార అంశాల చర్చాకార్యక్రమాలతో