కొమ్మ నరికితే కాత ఆపుతానా అన్నట్టు ఈ మామిడి చెట్టు కొమ్మ నరికిన చోటే కాయలు కాసి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జనగామ జిల్లా దేవరుప్పులలో నీరటి సోమయ్య అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని మామిడితోటలో ఓ చెట్టు
లక్నో : ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉన్న తాజ్ మహల్లోని 22 గదులకు సంబంధించిన చిత్రాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం విడుదల చేసింది. ఇటీవల పలు నిర్వహణ పనులు చేపట్టగా.. వారికి సంబంధించిన చిత్రాలన
నూటొక్క జిల్లాల్లో లేదండీ తనలాంటి అందమైన కోడిపుంజు అంటూ ఈ కోడి ఎలా హొయలు పోతున్నదో చూశారా..! మలేషియాలోని కంపూంగ్ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఇలా కులుకుతూ క్యాట్�
కృత్రిమ మేధతో నడిచే కార్లు, బైకుల గురించి ఇప్పటిదాకా విన్నాం కదా..! తాజాగా మనిషి సాయం లేకుండా ఓ కార్గో షిప్ ఏకంగా 800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లింది. 40 గంటల పాటు ప్రయాణించింది
30 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. శాస్త్రవేత్తల కల సాకారమైంది. జాబిల్లి నుంచి తీసుకొచ్చిన మట్టిలో మొక్కలను పెంచాలన్న వారి లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. చంద్రుడి మట్టిలో నాసా సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోర
మెహిదీపట్నం : ఐస్ క్రీం ప్రియుల మనసు దోచే అద్భుతమైన కాంటెస్ట్ను నిర్వహించేందుకు హైబిజ్ టీవీ సర్వం సిద్ధమైంది. ఈ నెల 29న హెటెక్స్లో ఐస్ క్రీం కాంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం మాసబ్ ట్
సిటీబ్యూరో/సుల్తాన్బజార్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కోఠి ప్రసూతి దవాఖాన, ఎంఎన్
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార న
నారాయణపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు, చెరువుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 28 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఉష్ణోగ్రతలు భారీగా పెర�