పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన మూడు గుంటల భూమి విషయంలో అక్క సురభి అంజమ్మ (50) అడ్డు వస్తోందని తమ్ముడు సురభి సైదులు కొడవలితో అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ
వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని కొండమల్లేపల్లికి చెందిన వృద్ధ దంపతులు గుంటోజు దక్షిణామూర్తి, కమలమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దక్షిణ�
కలెక్టర్, డీఆర్డీఓ ఆదేశాల మేరకు కనగల్ మండలంలో జల సంచాయ్ జెన్ బాగిదరి- జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నమాదారం, చెట్లచెన్నారం, ఎస్.లింగోటం, తెలంకంటిగూడెం, ఇస్లాంనగర్ గ్రామ
కోల్కతాలో జరిగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) సర్వసభ్య సమావేశానికి తెలంగాణ ప్రతినిధిగా నల్లగొండలోని కెపీఎం ప్రభుత్వ పాఠశాల బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఆహ్వానం అందింది. �
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ఉల్లాస్'" కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నల్లగొండ మున్సిపల్ కార్ప�
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 6 ఖాళీలు (MPC, BPC ) అలాగే 8వ తరగతిలో 4 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ ఎన్నికలు సోమవారం నల్లగొండ జిల్లా కోర్టులో జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి వీరబాబు, కోశాధికారిగా పి.నరేశ్, అసోసి�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార�
నల్లగొండలోని పానగల్లో గల అతి ప్రాచీనమైన శ్రీ పచ్చల సోమేశ్వరాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపర్వైజర్ బి.సుమతి హాజరై ప్రత్యేక �
Jagadish Reddy | ఉద్యమ సమయంలోనే కేసీఆర్ జిల్లాలో ఊరూరు తిరిగి కష్టాలు చూశారు. అందుకే అప్పుడే కేసీఆర్ నల్లగొండపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని భావించారు. అందుకే ప్రత్యేక విజన్తో కేసీఆర్ జిల్లాను అభివృద్ధి చేశార.
ఇటీవల మిర్యాలగూడ పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించ
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీబీనగర్ మండలంలోని రాఘవపురం, వెంకిర�
ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతన్న ధాన్యం అమ్ముకునేందుకు గోస తీస్తున్నాడు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులుగా లారీల కొరత సాకు చూపుతూ కొనుగోలు చేయడం లేదు. అధికారులు కనీసం మ్యాచర్ చూడడం ల
ఆస్తి కోసం రక్త సంబంధీకులను హత్యచేసిన అమానవీయ సంఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సు
జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలుంటే 676 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని లెక్కలు చెప్పారని, ఇప్పటికే 511 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, ట్రక్ షీట్ల ద్వారా 325 మెట్రిక్ �