మహబూబ్నగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనుసన్నల్లో బీ ఆర్ఎస్ నేతలపై నిర్బంధకాండ కొనసాగుతోంది. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పార్టీ మారాలని..
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ గ్యాస్ ఇక్కట్లు మొదలయ్యాయి. కంపెనీల నుంచి క మర్షియల్ సిలిండర్ల సరఫరా ఏజెన్సీలకు ఓ పది రోజుల కిందటే నిలిచింది. అయితే హో టళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో మాత్రం �
ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పూర్తి చేశారు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చారు. నీట్ ప్రిపేర్ అవుదామని తిరిగి హైదరాబాద్కు వెళ్లడానికి అయిజ నుంచి ఇద్దరు విద్యార్థు లు ఉదయం గద్వాల రైల్వేస్టేషన్కు చేరుకున
Aasha Workers | నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నాగర్కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోలీస్ స్ట
Gadwal Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాల రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఒక విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయప�
జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీరు ఇంకి పోతున్నది. దీంతో ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి, రైతులకు సాగునీటి తిప్పలు తప్పేలా లేవు. డ్యాంలో నీటిమట్టం తగ్గుతుండగా.. అక్కడి నుంచే జోగుళాంబ గద్వాల జిల్లాలోని గ్రామా�
పాలమూరు జిల్లా కేంద్రంలో సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా సత్�
ఫిబ్రవరి వరకు చలి తీవ్రతకు గజగజలాడిన జనం ఇప్పుడు భగ భగ మండే ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజు రోజుకు పెను మార్పులు వస్తున్నాయి. గతేడాదితో �
గుడిపల్లి రిజర్వాయర్ను నింపి పంట పొలాలకు సాగునీటిని అందించి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పలువు
కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు తానా అంటే తందానా అంటూ వంతపాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. నాయకుల సంతోషం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టే స�
Nagam Janardhan Reddy | జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నింపి రైతుల పంటలకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కురుమూర్తి స్వామి కొండలను ముట్టుకుంటే చూస్తూ ఊరుకోమని కురుమూర్తి స్వామి ఏడు కొండల పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ శివారులోని ఏడుకొండల్లో కాంచన గుహలో వెల�
నాగర్కర్నూల్ జిల్లా రైతుల ను జల సంక్షోభం ఆందోళనకు గురిచేస్తున్నది. యాసంగి పంటల కు సాగునీటి కష్టకాలం వచ్చిపడింది. పంట చేతికొచ్చే దశలో నీళ్లు అందక ఎండు దశలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కాల్వ