పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టాన్ని శుక్రవారం అధికారులు పూర్తి చేశారు. కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద పీఆర్ఎల్ఐలో రెండో పంప్ను టెస్ట్న్ చేసి సాంకేతిక అడ్డంకులను అధిగమ�
పీఏసీసీఎస్, మార్కెఫెడ్ సంస్థ సంయుక్తంగా కొనుగోలు చేసిన మక్కలు తూకం తగ్గిందని రైతులకు ఇచ్చే డబ్బులను కట్ చేయటాన్ని ఆగ్రహిస్తూ రైతులు ధర్నా నిర్వహించా రు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొక్కజొన్న �
సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణ పనులను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చందాపూర్, దత్తాయిపల్లి, శ్రీనివాసపూర్, చిమనగుంటపల్లి తదితర గ్ర
నాలుగు రోజుల కింద ట మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గం అమర చింత మండలంలోని పాంరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు అధికార పార్టీ అధ్యక్షుడితోపాటు మరో ముగ్గు రు నాయకుల�
కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శ�
రైతులకు నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. విశ్వసనీయ సమాచారం మండలంలోని మహదేవునిపేట గ్రామంలో వ్యవసాయాధికారులైన కల్యాణి, మధు తనిఖీలు న�
Gas Irregularities | మాగనూర్: మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ (Indian Gas Agency) నిర్వాహకుల తీరుపై మాగనూరు, కృష్ణా ఉమ్మడి మండలాల వినియోగదారులు, వివిధ గ్రామాల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Illegal Sand Transport | మాగనూరు (కృష్ణ) 17: నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళ అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్నినో ప్రభావం అన్నదాతలకు శాపంగా మారడంతో జిల్లాలో వానకాలం సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్నివో గాలి పొర నైరుతి రుతుపవనాలను బలహీన పర్చింది. దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ చిరుజల్లులు కురిసినా అది
పండించిన మక్కలను అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు.. మక్కల కొనుగోలు కేంద్రాల్లో మక్కల కొనకపోవడంతో రైతులు రోడ్లమీదకొచ్చారు.. ఏలాగోలా మక్కలను అమ్ముకున్న రైతులకు రెండు నెలల తర్వాత డబ్బులొచ్చాయి.
వానకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తున్నప్పటికీ అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవడం వల్ల సాగు చేసుకున్న పంటలు చేజారి పోకుండా ఉండాలని రైతన్నలు అప్పులు చేసి బోరుబావులను తవ్వి నీటి కోసం నానా తిప్పలు పడుతున్నార�
రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా దిగువకు నీటిని విడుదల చే�
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచ
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొ�