ASHA Workers | ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ-2026 ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు సంచలన విజయం సాధించారని ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో మహబూబ్ ఇరమ్-290
అతను 36ఏండ్ల్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ సమాజానికి పాఠాలు నేర్పిన పంతులు. కానీ నేడు ఆయనకు తన కొ డుకులు అమానవీయ శిక్ష విధించారు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన తాను తన కుటుంబంలోనూ ఇద్దరిని ప్రభుత్వ ఉ�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలలో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎ�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. హమాలీ (తూకం వేయడం, సంచులు కుట్టడం, తూకం వేసిన ధాన్యం లారీలకు ఎత్తడం)పేరిట క్వింటాకు రైతుల నుంచి రూ.50 వసూ�
డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీటి చౌర్యం ఏర్పడి ఉమ్మడి పాలమూరు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన మలి దశ ఉద్యమకారుల నియోజకవర్గ జెఏ�
అధికార పార్టీకి చెం దిన కౌన్సిలర్ భూకబ్జా చేయడంతో బాధిత కుటుంబం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరసన చేపట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో చోటు చేసుకున్నది. బాధితులు రామకృష్ణ, వెంకటేశ్ తెలిప
ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల శనివారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలుతో కూడిన వర్షం వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పడింది. దీంతో మార్కెట్లు, కల్లాల్ల
సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక భారం మోపు తూ అన్యాయం చేస్తున్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద�
కొల్లాపూర్ పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వేధింపులు భరించలేక ఓ బాధిత కుటుంబం చంటి పిల్లలతో కలిసి శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. బాధిత కుటుంబం ధర్నా చేస్తున్న క్రమంలోనే �
జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్య చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.