యాసంగి సీజన్లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లు అయోమయంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 20రోజుల కిందటే వరి కోతలు షురూ చేశారు. ఈ క్రమంలో జిల్లాలో వరి కొనుగోళ్ల సెంటర్లు కొన్ని తెరుచుకున్నాయని అధికారులు చెబుతున్నా �
తాడూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కేంద్రం వద్ద మొక్కజొన్న సంచుల కోసం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు దొరకడం లేదని రాత్రిపూటనే వచ్చి పీఏసీసీఎస్ క�
తెలంగాణ అస్తిత్వం మన బీఆర్ఎస్ పార్టీయేనని, స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై రాష్ట్రాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ ఉన్నంతవరకు తెలంగాణ ప్రజలకు ఎలాంటి హానీ కలగదని మాజీ ఎమ్మెల్�
ఇంటర్ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ల క్ష్యంతో అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్, సబ్జెక్టులతో కలిపి ‘ఏసీఈ’ కొత్త కోర్సును ఇంటర్మీడియ ట్ బోర్డు ప్రవేశ పెట్టనుంది. జూన్లో ప్రారంభమయ్యే వి
లారీని వోల్వో బస్సు ఢీకొట్టిన ఘటన ఇటిక్యాల మండలం మునుగాల గ్రామ శివారులోని ఎన్హెచ్44పై ఆదివారం తెల్లవారు జామున 3గంటలకు చోటుచేసుకున్నది. ఇటిక్యాల ఎస్సై రవి కథనం ప్రకారం పీలేరు నుంచి హైదరాబాద్కు బయలుదేర
ఒకప్పుడు తెలంగాణకే తలమానికంగా నిలిచిన దాణా కర్మాగారానికి గ్రహణం పట్టింది. తెలుగు రాష్ర్టాలలోనే మొదటి పశుదాణా కర్మాగారంగా నిలిచిన జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో రూ.8కోట్లతో ఏర్పాటు చేసిన టోమేటెడ్ ఫె�
ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత హామీలను మరిచి రాష్ర్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవ�
కుల వివక్ష నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు వచ్చినా నేటికి చాలా గ్రామాల్లో కుల వివక్షత కొనసాగుతూనే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం మహనీయుల జాతర నిర్వహించారు. మ�
Brahmotsavams | నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల కేంద్రంలో ఈ నెల 29 నుంచి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ ,కార్యదర్శి భరత్ కుమార్, కోశాధికా�
మొక్కజొన్న అమ్ముకోవడం రైతుకు గగనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామగ్రామాన కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పాలన�
పిచ్చికుక్కలు స్వైరవీహారం చేస్తూ ఎనిమిది మందిపై దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు కథనం ప్రకారం పిచ్చికుక్కలు రోడ్డు వెళ్తున్న వారిపై దాడ�
తుంగభద్ర జలాశయం 33కొత్త క్రస్ట్గేట్ల బిగింపు పూర్తి చేశారు. రూ. 51కోట్ల వ్యయంతో గతేడాది డిసెంబర్లో టీబీ డ్యాం గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టిన టీబీ బోర్డు ఇంజినీర్లు ఏప్రిల్ 25 నాటికి బిగింపు పనులు పూర్�
Child Marriage | బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ మైనర్ బాలిక జీవితం నాశనమైంది. కనీసం పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోకుండా.. బాల వధువుకు బదులు ఆమె చెల్లిని సంరక్షణా కేంద్రానికి తీసుకెళ్లి
ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆందోళనలు నిర్వహిం చారు. గురువారం నర్సంపేటలో కార్మికుడు శ�