Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందూ ఓ యువతి మృతిచెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని శనివారం రాత్రి యు�
ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ ముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు భా రీగా పెరిగాయి. భూముల విలువతో పాటు ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీలు 47 శాతం నుంచ
కృష్ణ, భీమా తుంగభద్ర నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి జిల్�
సంప్రదాయ డిగ్రీ విద్యపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతుందా.? దోస్త్లో ఫేజ్-1, ఫేజ్-2లో డిగ్రీ ప్రవేశాల గణాంకాలను చూస్తే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు అనంతరం మూడేళ్ల డిగ్రీ �
వైద్యం అందక 17ఏండ్ల బాలిక మృతిచెందిన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు అనే బాలికకు కడుపునొప్పి రావడంతో శు
మండల తాసీల్దార్ కార్యాలయంలో సర్వర్ రాకపోవడంతో భూ విక్రయ, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వచ్చిన రైతులు సాయంత్రం వరకు వేచి చూ�
Ala Venkateshwar Reddy | రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేని శ్రద్ద ఆంధ్రా కు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్నగర్కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిన్న మంత్రి, ముఖ్యమంత్రి మాటలకు ప్రజల నుంచి స్పందన లేదని తెలిపారు.
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
Revanth Reddy | కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట�
జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీనిని ని�
ముఖ్యమంత్రి పర్యటన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి తప్పా నడిగడ్డకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుంతునాయుడు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకర�
యాసంగి వడ్ల విక్రయాలు రైతులకు కన్నీళ్లు తెచ్చిపెడుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యంతో మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. మనిషి రక్తం రుచి మరిగిన పులిలా..రైత�
జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామ శివారులోని ఎర్రచెరువులో ఈత కొ ట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి మృతిచెందిన ఘటన శుక్రవారం సాయం త్రం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వి
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్ ఖరారైన కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో 2022లో చివరిసారి భూముల మార్కెట్�