అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకున్న ద్వితీయశ్రేణి నేతల ఆశలపై జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఇద్దరు మంత్రులు, 11 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇలాకాల్లో
జన హృదయ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మెట్టుపల్లి నుంచి భారీ కాన్వాయ్తో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోలాహలం మధ్య నియోజకవర్గంలోని పలువురు న�
Check Post : నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణ బ్రిడ్జ్ వద్ద 24 x7 పర్మినెంట్ చెక్ పోస్ట్ (Check Post) ఏర్పాటు చేశామని ఎస్ఐ ఎస్ఎం నవీద్ తెలిపారు. జిల్లా ఎస్పీ వినీత్ ఉత్తర్వుల మేరకు చెక్ పోస్ట్ పెట్టామని ఆయన చ
తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడిని అత్త సర్ప్రైజ్ చేసింది. కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసింది. అయితే 101 రకాల వంటకాల్లో ఒక వంటకం తగ్గడంతో అల్లుడు కోరిన �
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తన స్వార్థం కోసం వరి పొలానికి సాగునీరు ఇబ్బంది అవుతుందని తూ మును ధ్వంసం చేయడంతో సాగునీటితో పాటు నీటిలో ఉన్న రూ.లక్షల విలువ చేసే చేపలు వాగుపాలైన ఘటన మండలంలోని మల్కిమియాన్�
ప్రపంచ దేశాలల్లో నాణ్యమైన పత్తి సాగు అయ్యే ప్రాంతాల్లో తెలంగాణకు ప్రత్యే క స్థానం ఉన్నది. అందుకే ఇక్కడి ప్రాంతాల్లో పండించిన పత్తి పంట నాణ్యత రీత్యా ఎగుమతి కూడా అవుతున్నది.
Tiger Safari | పెద్దపులులతోపాటు ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 1నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవిలో టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాకీ కార్డులను ఆయన విడుద�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ(94) హైదరాబాద్లో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కి ంగ్ ప్రెసిడెంట్ కేటీ
ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా ఈ సంవత్సరం ఊహించని విధంగా వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ మేరకు దాదాపు 4నెలల పాటు కృష్ణానది పొంగి పొర్లుతున్నది.