వ్యవసాయానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత్ను సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. నిండు �
ఎట్టకేలకు తుంగభద్ర డ్యాం గేట్ల పనులు షురూ అయ్యాయి. కర్ణాటకలోని టీబీ డ్యాం కొత్త క్రస్ట్గేట్ల బిగింపు పనులకు టీబీ డ్యాం అధికారులు శ్రీకారం చుట్టారు. పనులు నిర్విఘ్నంగా జరగాలని తుంగభద్ర నదికి ప్రత్యేక ప�
BRS | జిల్లాలోని తెల్కపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ అభ్యర్థి చీర్ల సుధాకర్ తిరుపతమ్మ తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.
నడిగడ్డ పోరాటాల పురిటి గడ్డ అని మరోసారి నిరూపితమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యింది. వ్యతిరేక పోరాట కమిటీ చేసిన ఉద్యమాల ఫలితంగా కంపెనీ రద్ద�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకం భాగంగా గోకారం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ కోసం విడుదల చేసిన ఆర్అండ్ఆర్ జీవోను �
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ సానుభూతిపరులపై అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెగబడింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ సా
స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ గూటికి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో భారీగా చేరా రు. అడ్డాకుల మండలం పొన్�
పదేండ్ల అభివృద్ధి కా వాలా..? రెండేళ్ల విధ్వంసం కావాలా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన నిర్�
కాంగ్రెస్ నేతలు రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా గోపాల్పేట సర్పంచ్గా నామినేషన్ వేసిన స్వప్న ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ మండల పార్టీకి చెందిన సత్యశీలారెడ్డి
రెం డేళ్లుగా ఊరిస్తూ వచ్చిన పంచాయ తీ ఎన్నికల సమ రం ఎట్టకేలకు మొదలైంది. తొలి విడుత ప ంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్త యి తుది జాబితా ప్రకటించడంతో అభ్యర్థులంతా రం గంలోకి దిగారు. ఓటర్లలో ఆకట్టుకునేందుకు ప�
పల్లెపల్లెనా గులాబీ జెండా ఎగురాలే.. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. గుర
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�