Singotam Temple | మండలంలోని సింగపట్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిధులు కేటాయించాలని సింగోటం గ్రామ ఉపసర్పంచ్ తమటం సాయి కృష్ణ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KTR | నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయఢంకా మోగించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ�
కరువు నేలలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కృష్ణమ్మను పారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరుకు పాతర వేస్తోందనే చర్చ ఉమ్మడి జిల్లాలో వినిపిస్తోన్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గత కేసీఆర్ ప్రభుత్వంలో
తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి, మీకు ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గిరిజనులంతా ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమన్నారు. శుక్రవారం ఎర్రవల�
కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రాఫ్ హాలిడే అన్నట్లుగా వ్యవహరిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టు శరతులతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత�
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్మీడియా కార్యకర్త దండు స్వామి(28) అనే వ్యక్తి గురువారం రాత్రి జడ్చర్ల సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
BRS : పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరందుకున్న బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ షాకిస్తూ జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరా�
Devarakadra | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే దందా కోసం పర్మిట్ రూములను బంద్ చేసిన ఘటన మరువకముందే.. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ కంగా ఎమ్మెల్యే పేరు చెప్పి వైన్షాపుల్లోనూ వాటా ఇ
మానసిక దివ్యాంగురాలైన 35 ఏండ్ల యువతిపై ఆమె సమీప బంధువు లైంగికదాడికి ఒడిగట్టాడు. దీనిని గమనించిన అతని స్నేహితుడు కూడా ఆ యువతిని లొంగదీసుకుని లైంగికదాడికి పాల్పడటంతో బాధిత యువతి గర్భందాల్చింది.