రాష్ట్రంలో చాలా బస్టాండ్లు 20 నుంచి 40 ఏళ్ల పైబడినవేనని, అందుకని.. వాటిని కూల్చివేయకుండా జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వెళ్తుంటామని ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ నాగిరెడ్డి అన్నారు.
మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజ�
రాష్ట్రస్థాయిలో మీకు మంచి గుర్తింపు ఇస్తాం.. అంటూ ఒకరికి.. నీ దందాలన్నీ చేసుకో పోలీసులకు చెప్పి సహకరిస్తాం.. అంటూ మరికొందరికి అధికార పార్టీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు.
V Srinivas Goud | మార్కెట్ చైర్మన్, ముడా చైర్మన్ రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని పార్టీ మారమంటున్నారు. ఇదేం పద్ధతి కార్పొరేషన్ అయి రెండు నెలలు కాకముందే ఇలా మా పార్టీ కార్పొరేటర్లను లాగే ప్రయత్నం చేయడం దారుణమని మ�
జిల్లాకు కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్బాషా తన విధుల్లో దూకుడు పెంచడంతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. కలెక్టర్గా విధుల్లో చేరిన నాటి నుంచే తనదైన శైలిలో ప్రతి కార్యాలయాన్�
అభివృద్ధి పేరుతో దళితుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం అధికారులు చేపట్టిన హెలిపాడ్ నిర్మాణంలో భూములను కోల్పోతున్న దళితులను పరామర�
అధికార దాహం తో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గజ్వేల్లో మాజీ
కులగణన సర్వే చేసి ఏడాది దాటినా ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు పారితోషికం ఇవ్వక పోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. వారు పనిచేసి ఏడాది గడిచినా చేసిన పనికి డబ్బులు రాకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్ల�
కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిల�
సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ప్రజలకు పురుగుల పట్టి న రేషన్ బియ్యం ఇచ్చి ప్రజా ఆగ్రహానికి గురువుతున్నారు. మండలంలోని చౌదర్పల్లి రేషన్ షాపునకు శుక్రవారం 220 క్వింటాళ్�
ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోన
ప ండ్లల్లో రారా జు.. మామిడి. అయితే మామ మామిడి తోటలకు కేరాఫ్ అడ్రస్గా కొల్లాపూర్ నిలిచింది. ఇక్కడి పండ్లకు భలే క్రేజ్. మార్కెట్ ప్రారంభంలోనే ఈ మామిడి అదరగొడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మామి డి దిగుబడి ఈ ఏడా
మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామం లో నారాయణపేట- కొడంగల్ ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కానుకుర్తి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభాన్ని శనివారం వివిధ గ్రామాల రైతులు అడ్డుకున్నారు.