ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరంతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మంచానపడ్డారు.
మద్యానికి బానిసై తాగిన మైకంలో కన్నతల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించిన కుమారుడిని కన్న తండ్రి కొట్టి చంపిన ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల పోలీసుల కథనం ప్ర�
మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో ఆదివారం విద్యార్థులే స్వయంగా వంటచేసుకొని అల్పాహారంతో సహా భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు విద్యార్థులను అడగగా రెండు రోజులు సెలవు రావడంతో
స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లోనూ చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 20న నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మన తెల�
Navratri celebrations | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామం అంబత్రయ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నారు.
Son Murder | నవమాసాలు కని పెంచిన తల్లి పట్ల ఓ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి తన కుమారుడిని కర్రతో కొట్టి చంపాడు.
నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�
‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మో గించడం ఖాయం.. మీకు దమ్ముంటే పది మంది ఎమ్మెల్యే లతో రాజీనా�
గద్వాలలో నిర్వహించిన గద్వాల గర్జన సభకు కేటీఆర్ రావడంతో గద్వాల అంత జనసంద్రంగా మారింది. సాయంత్రం నుంచి చిరు జల్లులు పడుతున్నప్పటికీ కేటీఆర్ రాక, ఆయన ప్రసంగం కోసం బీఆర్ఎస్ అభిమానులు, నాయకులు, కార్యకర్త
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
KTR Gadwal Tour |బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. కేటీఆర్ తమ జిల్లాకు వస్తుండటంతో దారిపొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎర్ర
BRSV Dharna | కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపిస్తూ శనివారం బీఆర్ఎస్వీ విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.