Maganur | మండలంలోని ప్రజా సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు చూపాల్సిన మాగనూరు మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగిందని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Lakshma Reddy | సెప్టెంబర్ 17న గిరిజన సోదరుల రిజర్వేషన్ పెంపు డిమాండ్ కేసీఆర్ నెరవేర్చడం జరిగింది. 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచడం జరిగిందన్నారు మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి.
భారత్మాల నేషనల్ హైవే వస్తే తమ కష్టాలు తీరుతాయని భావించిన ప్రజలకు.. అదే హైవే ఇప్పుడు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టిందని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ యువకుడి మృతి తీవ్ర కలకలం రేపింది. భార్యతో విబేధాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన బురెడ్డిపల్లికి చెందిన రాజు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు.
Drought District | వర్షాభావంతో పత్తి, ఆముదం, కంది పంటలు ఎండిపోతుండగా, బోరుబావుల్లో నీరు అడుగంటి వరి పంటల పరిస్థితి కూడా దయనీయంగా మారిందని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా తెలిపారు.
CPI(ML) Massline | సామ్రాజ్యవాదం, బడా పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ పిలుపు నిచ్చారు.
నాగర్కర్నూల్లో ఈ నెల 10వ తేదీన జరిగిన హోటల్ నిర్వాహకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు. భార్యనే ప్లాన్ చేసి ప్రియుడితో హత్య చేయించినట్లుగా దర్యాప్తులో తేల్చ
Farmers Protest | అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి క్రిష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు శనివారం సబ్స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగారు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వేళ తరచూ కరెంట్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చ�
Inter Caste Marriage | బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో అమ్మాయి బంధువులు యువకుడి ఇంటిని కూల్చివేసిన ఘటన సీఎం సొంత జిల్లా జోగుళాంబ గద్వాలలో చ�