Snake | కాట్రేపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి పాము వచ్చింది. గ్రామస్తుల సహాయంతో దాన్ని చంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో విషపురుగులు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థు�
ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు విద్యా సంవత్సరం ప్రారంభ మై 50 రోజులు దాటుతున్నా యూనిఫామ్స్ అందకపోవడంతో విద్యార్థులు తీ వ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ప్ర తి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు�
వ్యవసాయం తర్వాత ఎక్కు వ శాతం ప్రజలకు జీవనోపాధిగా మారిన వృత్తి చే నేత. కర్ని, సాలే, దూదేకుల, రజక, మైనార్టీ కులా ల్లో మెజార్టీగా చేనేత వృత్తిని ఆసరాగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో చేనే�
గతవారం రోజులుగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో హాట్ టాపిక్గా మారిన నకిలీ 500 నోట్ల వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఎట్టకేలకు గురువారం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8)
Tragedy | పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెందిన విషాదకర ఘటన నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
మండలంలోని మన్ననూర్-శ్రీశైలం మార్గంలో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన ప్రాథమిక సాంకేతిక పరిశీలనకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులు , వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట
అర్హులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. నల్లమల లో చెంచులు, గిరిజనుల జీవన �
పనిభారం తగ్గించాలనే డిమాండ్తో బుధవారం కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదు ట టీఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు గేట్ ధర్నా నిర్వహించారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాలం చెల్లిన బస్సులతో ఇబ్బందులు తతెత్�
కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా కడేచూర్-బడియాల్ పారిశ్రామిక వాడలో విషాద ఘటన చోటు చేసుకున్నది. సీఐఎల్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రసాయన కర్మాగారంలో మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో రసాయనాలు లీక