హన్వాడ మండలం టంకర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి మెరుగైన విద్యను అందించాలని టంకర గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక�
Diamond jubilee | మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రారంభం నుంచి 2025 వరకు పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు వజ్రోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
Tenth Get together | నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1994-95 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఈదులపల్లిలోని ఓ రిసార్ట్లో ఘనంగా నిర్వహించారు.
Donation | పారిశ్రామికవేత్త, మండలంలోని చిట్టాపూర్ వాసి వసంత టూల్స్ ,క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏనుగు దయానంద రెడ్డి తాను చదువుకున్న పాఠశాలకు ఇతోధికంగా సహాయాన్ని అందజేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 54 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు తరగతి గదులు చిన్నపాటి వర్షానికే కురుస్తుండగా.. విద్యార్థులు ఇంటి నుంచి గొడుగులు తెచ్చుకొని చదువుకుం�
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను కడతేర్చిన ఘటన ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండలంలోని నాగల్కొండకు చెందిన జాదవ్ గజేం�
Gadwal | ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో పాఠశాలలకు చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్టర్లో స్కూల్కు బయ
సర్కారు బడి సరికొత్తగా మారింది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన గత రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేసింది.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విద్యావ్యవస్థను బలోపేతం చేసి గురుకుల పాఠశాలలతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ�