హరారే: జింబాబ్వేతో జరగనున్న మూడవ వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కెప్టెన్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చే�
హరారే: జింబాబ్వేతో జరిగే రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. రెండో వన్డేకు దీపక్ చాహర్ను పక్కన పెట్టేశారు. �
నేడు భారత్, జింబాబ్వే రెండో వన్డే మ. 12.45 నుంచి.. టీమ్ఇండియా మరో సిరీస్పై కన్నేసింది. తొలి వన్డేలో జింబాబ్వేను చిత్తుకింద కొట్టిన రాహుల్ సేన.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకునేందుకు సిద్ధ�
బర్మింగ్హామ్: భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇక పరిమిత ఓవర్ల జట్టులోనూ ప్లేస్ పక్కా చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇం�
హరారే: ఇండియాతో జరగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 రన్స్ చేసి ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అయితే లోయర్ ఆర్డర్లో జింబాబ్వే బ్యాటర్లు రాణించార
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టాస్ గెలిచిన ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే దీపక్ చాహార్ ఆరంభంలోనే ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేశాడు. జింబాబ్వ�
భారత్, జింబాబ్వే తొలి వన్డే నేడు మధ్యాహ్నం 12.45 సోనీ స్పోర్ట్స్లో హరారే: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ఇండియా తలపడనుంది. ఇంగ్లండ్, వెస్టిండ
హరారే: జట్టులో సీనియర్ ప్లేయర్గా.. యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటానని టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. గురువారం నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే స
జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జుట్ట జింబాబ్వేలో పర్యటించబోతున్నది. ఆగస్టులో జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పే�
టీ20 ప్రపంచకప్-2022 దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లనుంది. అదీ ముగిశాక నేరుగా స్వదేశానికి వచ�
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని భారత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తనను బెదిరించాడని జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ