జింబాబ్వేలో టీమ్ఇండియా పర్యటన 15 మందితో జట్టు ప్రకటన న్యూఢిల్లీ: గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లోకేశ్ రాహుల్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. వచ్చే నెలలో జింబాబ్వేతో జరుగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్
సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జుట్ట జింబాబ్వేలో పర్యటించబోతున్నది. ఆగస్టులో జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పే�
టీ20 ప్రపంచకప్-2022 దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు తీరిక లేని క్రికెట్ ఆడనున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ వెంటనే వెస్టిండీస్ కు వెళ్లనుంది. అదీ ముగిశాక నేరుగా స్వదేశానికి వచ�
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని భారత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తనను బెదిరించాడని జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ
జింబాబ్వేపై బంగ్లా ఘనవిజయం హరారే: స్టార్ ఆల్రౌండర్ షకీబల్ హసన్ (96 నాటౌట్) వీరోచిత పోరాటంతో జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ల వన్డే సి�
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దక్కించు కుంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 468 పరుగులు చేయగా.. మెహదీ (5/82), షకీబ్ (4/82) ధాటికి జింబాబ్వే 276 పరుగులకే ఆలౌటైంది. కైటానో (87), టేలర్ (81) �
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక పాకిస్థాన్ గెలుపు ముంగిట నిలిచింది. ఏకపక్షంగా సాగుతున్న పోరులో పాక్ విజయానికి మరో వికెట్ దూరంలో ఉంది. నౌమన్ అలీ (5/86), అఫ్రిది (4/45) ధాటికి జిం బాబ్వే రె
హరారె: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ పరాభవానికి గురైంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో జింజాబ్వే 19 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలుత బింజాబ్వ