అడిలైడ్: టీ20 వరల్డ్కప్ గ్రూప్ 2లో ఇవాళ జింబాబ్వే, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే పవర్ప్లేలో 20 రన్స్కే కీలకమైన మూడు వికెట్లను జింబాబ్వే కోల్పోయింది. జింబాబ్వే బ్యాటర్లను నెదర్లాండ్స్ బౌలర్లు సమర్ధవంతంగా కట్టడి చేశారు. తాజా సమాచారం ప్రకారం 10 ఓవర్లలో జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయి 53 రన్స్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం బంగ్లాదేశ్, భారత్ మధ్య మ్యాచ్ జరగనున్నది.
Netherlands stay in control as Zimbabwe lose three wickets in the Powerplay 💪#T20WorldCup | #ZIMvNED | 📝: https://t.co/wGbASDnUsj pic.twitter.com/ArWHYaMAbk
— ICC (@ICC) November 2, 2022