KCR | పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళే నేను నూరు నూటయాబ�
KCR | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పిలుపునిచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్, ఎండిన పంటలకు పరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్టుకా�
Pocharam Srinivas Reddy | ఎవరు వెళ్లిన బీఆర్ఎస్ నష్టం లేదని.. పార్టీలో ప్రస్తుతం గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ క�
Ramcharan | జహీరాబాద్లో జరిగిన సుజీత్ పెళ్లికి తనను ఎందుకు పిలువలేదంటూ గ్లోబల్ స్టార్ రాంచరణ్
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన పిలువకపోవడం తప్పేనంటూ
స్పందించారు. ఇద్దరి మధ
TS Assembly Elections | జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12వ రౌండ్ వరకు ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్కు 6,214 ఓట్లు, కాంగ్రెస్కు 3,866 ఓట్లు, బీఎస్పీకి 232 ఓట్లు, బీజేపీకి 1,381 ఓట్లు పోలయ�
TS Assembly Elections | జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. 8వ రౌండ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 5,549 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్కు 5,097 ఓట�
Telangana Assembly Elections | జహీరాబాద్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగింది. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు 2239 ఓట్ల మెజారిటీ లభించింది. ఏడో రౌండ్లో బీఆర్ఎస్ పా�
CM KCR | వికారాబాద్లో చెల్లని రూపాయి జహీరాబాద్లో చెల్లుతుందా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Zahirabad | తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న రూ.4లక్షలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
Minister Harish Rao | ఏ పార్టీ ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ దే హ్యాట్రిక్ అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్ సోమవారం బీఆర్ఎస్�
Zahirabad | ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదంలో.. తమ్ముడి కుమారుడు పెద్దనాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది.
Mahindra and mahindara | తెలంగాణలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. జహీరాబాద్లో ఉన్న ప్లాంట్కి అనుబంధంగా లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చే�
Minister KTR | దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీరాబాద్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హట్సన్ కంపెనీ ద్వారా రోజుకు 7
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రంజాన్ వేళ విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. శ్మశాన వాటికలో విద్యుద్ఘాతంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. అయితే, ఇద్దరు బాలురు మూడు రోజుల కిందట అదృశ్యమైనట్లు తల్ల�