జహీరాబాద్ : రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని, తద్వారా అధిక లాభాలు సాధించవచ్చని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రేజింతల్లోని స్వయంభు సిద్ధి వినాయకుడిని మంత్రి మం�
Ex Minister Mohammed Fareeduddin Pass away | మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం కిందటనే
బంజారాహిల్స్ : కుటుంబ కలహాలతో భార్యపై కత్తితో దాడి చేయడంతోపాటు తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయ త్నం చేసిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీరాబాద�
చెరుకు రైతులు అధైర్యపడొద్దు : మంత్రి హరీశ్రావు | జహీరాబాద్ ప్రాంతంలో సాగైన చివరి చెరుకు గడ వరకు క్రషింగ్ జరిగేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రైతులు అధైర్యపడొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్�
జహీరాబాద్లో తొలి గురుకుల విద్యాలయం ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధన త్వరలో వృత్తి విద్యా కోర్సులు ప్రారంభం ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ జహీరాబాద్, జూలై 7: ఏడు ఎకరాలు.. 32 తరగతి గదులు.. సైన్స్,
గర్భిణి ప్రసవం| జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చ
ఏటీఎం చోరీ| ల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలం రంజోల్లోని ఇండిక్యాష్ ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లడానికి ఇద్దరు దొంగలు విఫలయత్నం చేశారు.