వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని మైదానంలో రేపటి నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు...
రెండు రోజుల పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉదయం ఏపీకి తిరిగొచ్చారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరైన జగన్ దంపతులు.. ఆ కార్యక్రమం ముగియగానే...
అమరావతి: జగన్ ప్రభుత్వ ప్రచార ఆర్భాటమే తప్ప.. ప్రజల్ని ఉద్దరించే పనులు ఏమాత్రమూ లేవని చెప్పడానికి కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చె
Lance Naik B Sai Teja: జనరల్ బిపిన్ రావత్తోపాటు ప్రాణాలు కోల్పోయిన యువ సైనికుడు, లాన్స్ నాయక్ బీ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకట
‘నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం, ప్రేక్షకులు బాగుంటేనే సినీ పరిశ్రమ క్షేమంగా ఉంటుంది. సినిమా టికెట్ల ధరలను, షోస్ను తగ్గించడం వల్ల వీరందరూ నష్టపోయే ప్రమాదముంది’ అని అన్నారు సీని�
AP CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను దిగజార్చుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ
YS Jagan | ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు తీర్పు! | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువ�
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తేతెలంగాణ) ః టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్ రజనీకి తగిన ప్రోత్సాహకం లభించింది. విశ్వక్రీడల హాకీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో కీలకంగా వ్యవహరించిన గో�
ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.