అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్పేట 104వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్
జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి రూ.75 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కమార్తె ఘంసాల సీతామహాలక�
గుడివాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాల్లో సీఎం జగన్