YS Jagan | ఏపీలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలు కూటమి సర్కార్ అమలు చేయక పోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
AP News | వైసీపీ అధినేత జగన్ మనస్తత్వంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ప్రశాంతంగా ఉండటం జగన్కు అస్సలు ఇష్టం ఉండదని విమర్శించారు. జగన్ ప్రవర్తన చూస్తుంటే మ
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
YS Jagan | ఆక్వాఫీడ్ ధరలు(Aquafeed prices) తగ్గించాల్సిందేనని లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.
AP News | మాజీ ముఖ్యమంత్రి జగన్ నిజంగానే ఒక బొద్దింక లాంటి వారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే 'హిట్' తో గట్టిగా కొట్టి తరిమేశారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్
YS Jagan | ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం నిర్వహించిన డీఎస్సీ ఎంపికలో అనేక అవకతవకలు,అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
AP News | ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి (AP Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పాయకరావుపేట నియోజకవర్�
AP Minister Anitha | విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ఉద్యమంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఏపీ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
AP News | ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. చిత్తూరు �
AP News | వైసీపీ అధినేత జగన్ మహిళా సమస్యలపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు, టీడీపీ నేత సానా సతీష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన జగన్.. మహిళల గురించి మాట్లాడటం అత్యం�
Sensational Comments | కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి కుటుంబమేనని టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పైన, ఆ పార్టీ నేతలపైన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పనిగా పెట్టుకుందని, వారి ప్రజావ్యతిరేక
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన రాజకీయ హత్యలపై ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ హయాంలోనే తన తాత వైఎస్ రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారని
Prof K Nageshwar | ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇంద్రపాలెం పీఎస్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు �