Kakani Govardhan Reddy | జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పలువురు నేతలు పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ కాలిగోటికి సరిపోని వారు కూడ�
Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
Payyavula Keshav | రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలో వైసీపీకి ఉనికి కూడా లేదని విమర్శించారు. అరాచకం, విధ్వంసానికి జగన్.. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు కే
Rayalaseema | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాయలసీమలో జగన్కు ఒక్క ఓటు కూడా రాదని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగుతో అ
Sajjala Ramakrishna Reddy | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన సవాలుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీ సవాలు ఏడ్చినట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష
Nara Lokesh | పులివెందులలో జగన్ను కలిసేందుకు ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా వీఐపీ పాస్లు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట�
YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కుల�
Chandrababu | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. మొన్నటివరకు సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని నిలదీ
Gudivada Amarnath | జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్.. అదే చంద్రబాబు జూబ్లీహిల్స్లో ఇల్లు కడితే స్కీమ్ ఇల్లు.. పూరిల్లా అని ప్రశ్నించారు. రుషికొండ భవనాలను రిసార్ట్ అని పేర్కొనడాన్ని ప్ర�
High Court | తెలంగాణ హైకోర్టులో వాన్పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్ను కొట్టివేసింది.
YS Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి.. అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయని �