Sensational Comments | కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్రెడ్డి కుటుంబమేనని టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పైన, ఆ పార్టీ నేతలపైన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పనిగా పెట్టుకుందని, వారి ప్రజావ్యతిరేక
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన రాజకీయ హత్యలపై ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ హయాంలోనే తన తాత వైఎస్ రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారని
Prof K Nageshwar | ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇంద్రపాలెం పీఎస్లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు �
YS Jagan | కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. పాలనలో కేవలం అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. 2025-26 �
AP News | వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబుపై సోషల్మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసు
AP Minister | 'యూజ్ అండ్ కిల్'.. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పొలిటికల్ పిక్చర్ అని ఏపీ రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయి రెండేళ్లు గడుస్తున్నా జగన్ పార
Vontimitta Priests | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చెందిన ముగ్గురు అర్చకులపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప
AP Minister | ఎవరినైనా 'చంపు.. దోచుకో.. దాచుకో' అనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఏపీ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ అండ ఉందనే సుబ్రహ్మణ్యంను హత్యచేసి డోర్ డెలివరీ చేశారని ఆమె ఆర�
AP News | ఎన్నికల కోడ్ను ఉల్లంఘిచినందుకు జగన్ ప్రభుత్వం హయాంలోనే వెంకట్రామిరెడ్డి సస్పెండ్ అయ్యారని ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర క�
Gorantla | అధ్యక్షుడు జగన్ సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అరాచకవాదులుగా మారారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శ చేశారు. ఆ పార్టీ నేతలు అందరూ హత్యా రాజకీయాలు చేస్తున్నారని మం�