Fact Check | కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమేనని.. ఏపీలో అరటి రైతుల కష్టాలను వివరిస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. ఈ మేరకు ఏపీ ప్రభు
YS Jagan | ఏపీలో అరటి రైతుల కష్టాల గురించి చెబుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. 'హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవున�
YS Jagan | ఏపీలో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో పాటు ఏపీ హక్కులు సాధన కోసం పార్లమెంట్లో పోరాడాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంపీలకు సూచించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్న విషయం తెలిసిందే
YS Jagan | రైతులను అడుగడుగునా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాలర్ ను పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు.
YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస�
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆ స్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన ఆయన ఆస్తులను విడుదల చేయరాదంటూ సీబీఐ శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజ�
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయ�
YS Jagan Padayatra | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు.
Jagan Convoy | కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
‘కేసీఆర్ గొప్ప పాలనాదక్షుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారు. ఆయన హయాంలో హైదరాబాద్ నగరం విశేషాభివృద్ధిని సాధించింది’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట