వైఎస్సార్టీపీ అధినేత షర్మిలను చూస్తే జాలేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆమెను ఎవరు రాజకీయంగా నడిపిస్తున్నారో తెలియదు కానీ, తప్పుడు సలహాలిస్తున్నారని తెలిపారు.
AP Capital | ఏపీ రాజధాని అమరావతి అంశంపై ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టులో సోమవారం ప్రస్తావనకు వచ్చింది.
ఆంధ్రా నాయకులు పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జగన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని, కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించార�
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్నదని చెప్తున్నా...
తుని పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఓ తల్లి ఆవేదనను చూసి చలించిపోయాడు. జనం మధ్యలో ఉన్న ఆ తల్లిని పిలిచి బాలుడి సమస్యను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పరంగా సాయం చేసేందుకు...
జగన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నేతలకు సైకోతనం పెరిగిపోయిందని, త్వరలోనే వారి సైకతనానికి ముగింపు కార్డు పడనున్నదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఆత్మ�
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో ఇళ్ల పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందించాలని...
వివిధ ఆరోపణలపై సీఎం జగన్పై ఇప్పటి వరకు 32 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడంలో ఆంతర్యమేంటని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సీఎంగా ఉన్నందుకు ఆయనో రూల్.. ఎంపీన�