సోషల్ మీడియా.. ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది. సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుతుండటంతో ఇప్పుడు పార్టీలన్నీ సామాజిక మాధ్యమాల వ�
ఉరూజ్ అస్ఫక్.. యూట్యూబ్లో ఓ కామెడీ సంచలనం. ఇడెన్బర్గ్ కామెడీ అవార్డ్స్ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా. ముంబై జీవితంలోని చీకటి వెలుగులతో హాస్యాన్ని పండిస్తారామె.
వన్నెల దారాలు, తీరొక్క ముత్యాలు, కుందన్లు, రుద్రాక్షలు, తులసి పూసలు, రంగు రాళ్లు రాఖీ తయారీలో ప్రధాన ముడిసరుకు. ఓ అడుగు ముందుకేసి.. జరీ, ఫ్యాన్సీ, గోల్డ్ కోటింగ్, సిల్వర్, బ్రేస్లెట్ రాఖీలనూ తయారు చేస్త
husband attempts delivery | యూట్యూబ్ చూసిన వ్యక్తి ఆ విధంగా భార్యకు డెలివరీ చేసేందుకు ప్రయత్నించాడు (husband attempts delivery). అయితే అది బెడిసికొట్టింది. తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ మరణించింది.
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు.
‘రారా పోదాం.. రారా పోదాం.. స్కూలు పిలుస్తున్నది.. ఆడుకుందాం.. చదువుకుందాం.. దోస్తు రమ్మంటున్నది.’ ఇది పాఠశాల విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమం కోసం రూపొందించిన థీమ్ సాంగ్. ఆకట్టుకునేలా ఉన్న ఈ థీమ్సాంగ్ను �
కొన్నేళ్ల క్రితం ఇతర దేశాలకే పరిమితం అనుకున్న పంటలు మన నేలల్లో కూడా పండించవచ్చని నిరూపిస్తున్నారు మన రైతులు. కొంచెం భిన్నంగా ఆలోచించి కొత్త మార్గాలను అన్వేషిస్తూ వైవిధ్యమైన పంటల సాగుకు ఆసక్తి చూపిస్తు
ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ చిన్న క్రియేటర్లకు సైతం ఉపయోగపడేలా మానిటైజేషన్ నిబంధనల్లో మార్పులు చేసింది. మానిటైజేషన్కు అర్హత సాధించేందుకు కావాల్సిన సబ్స్ర్కైబర్ల సంఖ్యను సగానికి తగ్గించ�
ఒకే ఒక్క చాన్స్... పేదను రాజునుచేస్తుంది. మధ్య తరగతి త్రిశంకు స్వర్గంలో ఉన్న వారిని సౌకర్యాల కుర్చీలో కూర్చోబెడుతుంది. ఆ ఒక్క చాన్స్... ఆన్లైన్లో ఉచితంగా ఇంగ్లిష్, కామర్స్ పాఠాలు చెప్పే దేవిక తలుపులూ
నకిలీ నోట్లు చెలామణి చేస్తూ ఒకటికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా కొనసాగించిన దర్యాప్తులో సంచలనాత్మకమైన విషయాలు వెలుగులోక�
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలిస్తూ రద్దీగా ఉండే దుకాణాలు, చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశ