లైంగిక దాడుల సంస్కృతిని ప్రేరేపించే పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రకటనను తొలగించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్, యూట్యూబ్ను కోరింది.
Nawabs Kitchen | మార్చి 7, 2022. తెలుగు, ఇంగ్లిష్ ప్రధాన దినపత్రికల్లో ఒక ఫుల్ పేజీ యాడ్ వచ్చింది. కోట్ల రూపాయల విలువైన ప్రకటన అది. అందులోనూ ఒక యూట్యూబ్ చానెల్ గురించి.. ‘క్రియేటింగ్ ఫర్ ఇండియా’ హ్యాష్ ట్యాగ్తో �
యూట్యూబ్.. ఒక విశ్వ గవాక్షం! మనం ప్రపంచాన్ని చూస్తాం. ప్రపంచమూ మనల్ని చూస్తుంది, మన ప్రతిభను గుర్తిస్తుంది, మన నైపుణ్యాన్ని గౌరవిస్తుంది, మన ఐడియాలను మెచ్చుకుంటుంది, కొన్నిసార్లు తిట్టుకుంటుంది కూడా. ‘యూ
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు ముందే ఆ చిత్రంలోని పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందులోని కళావతి సాంగ్ తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తకువ సమయంలో 150 మిలియన్ వ్యూస్ రాబట్�
జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో 16 యూట్యూబ్ చానళ్లను కేంద్ర సర్కారు బ్లాక్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్ర�
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్యాక్స్ ఎత్తేయాలని కోరడానికి బదులు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అందరూ ఉచితంగా చూస్తారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
యూట్యూబ్ ఇండియా క్రియేటర్స్ 2020లో దేశ జీడీపీకి ఏకంగా రూ 6800 కోట్లు సమకూర్చారని, వీరి ద్వారా 6,83,900 ఫుల్టైమ్ జాబ్ల తరహాలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ నివేదిక వెల్లడించ
Apple | అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్�
ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్'. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతున్నది. సినిమా విడుదలకు ముందే పాటలు యూట్యూబ్ వ్యూస్లో
సినిమాలోని ఓ దృశ్యాన్ని యూట్యూబ్ చానల్లో ఉంచిన అకాడమీ న్యూఢిల్లీ: తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘జై భీమ్’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారంగా పిల�
న్యూఢిల్లీ: విజేతలు భిన్నమైన పనులు చేయరు.. పనులనే భిన్నంగా చేస్తారు.. అనేది మరోసారి నిజమని తేలింది. సంప్రదాయ చదువుకు స్వస్తి పలికాడు. యూ ట్యూబ్లో పాఠాలు విని మార్చిలో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్
రెండు న్యూస్ వెబ్సైట్లపైనా నిషేధం న్యూఢిల్లీ, డిసెంబర్ 21: భారత్పై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 20 యూట్యూబ్ చానళ్లు, రెండు న్యూస్ వెబ్సై