యూట్యూబ్లో ఇక ఆ ఫీచర్ కనిపించదు | యూట్యూబ్ గురించి నేటి జనరేషన్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావలన్నా.. ఏదైనా స్కిల్ డెవలప్
Abort Foetus | ఓ 25 ఏండ్ల యువతి.. తన ప్రియుడి చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు వస్తే తనకు పెద్ద ప్రమాదమని భావించిన ప్రియుడు అబార్షన్ చేయించుకోవాలని
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లాక్డౌన్ సమయంలో ఇచ్చిన లెక్చర్స్ ఇప్పుడు ఆయనకు లక్షలు సంపాదించి పెడుతున్నాయి. కరోనా వేళ తన ఆదాయం పెరిగిందని
న్యూఢిల్లీ : వెబ్ పోర్టల్స్, సోషల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సంస్థల్లోనూ నకిలీ వార్త�
saranga dariyal song |యూ ట్యూబ్ను మకుటంలేని మహారాణిగా ఏలేస్తుంది సాయి పల్లవి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. యూట్యూబ్ రికార్డులు తిరగ రాస్తున్నాయి.
ప్రస్తుతం యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ పరిచయమే. అప్పుడప్పుడు టైమ్ పాస్ కోసమో.. లేక ఏదైనా సమాచారం కోసమో.. యూట్యూబ్
ఢిల్లీ ,జూలై : గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన సాగిస్తున్న ఇండియా వీడియో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సిమ్సిమ్ ను చేజిక్కించుకోనున్నది సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్. కొత్త కస్టమర్లకు మరింత చేరువ క
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో సాధారణ కంటెస్టెంట్గా వచ్చి విన్నర్, రన్నర్స్ కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ పొందాడు సోహైల్. హౌజ్లో ఉన్నన్ని రోజులు ఫుల్ హంగామా చేసిన సోహైల్ బయటకు వచ్చాక కూడ
ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది. అతడు ఏకంగా 50 గంటల పాటు సజీవ సమాధి అయ్యాడు. ఓ శవపేటికలో అతన్ని ఉంచి భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్సన్ అ�
ఇంట్లోనే కూర్చొని ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకొని ఎంతోకొంత సంపాదించే వాళ్లు ఈ మధ్య చాలా ఎక్కువయ్యారు. తాము క్రియేట్ చేసిన కంటెంట్ను నెటిజన్లు చూడటం ద్వారా యూట్యూబర్లు సంపాదిస్తారు. అయితే ఇప్పుడా సం�
న్యూఢిల్లీ: టెక్ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి తమ న్యూస్ ఆదాయంలో కొంత మొత్తాన్ని సాంప్రదాయ మీడియాకు చెల్లించాలంటూ ఇవాళ రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశార�