‘అమ్మా.. నన్ను క్షమించు& నేను కోరుకున్న జీవితం ఇది కాదు..’ అంటూ తల్లికి లేఖ రాసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగా
పోలీస్ కేసు.. వారి దెబ్బలకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నంచేసి అచేతనస్థితిలోకి వెళ్లిపోవడంతో అతడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ కొడుకుకు ఇలాంటి దుస్థితి తెచ్చిన వారిపై చర్యలు తీసుకోకపోవడం�
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటనతో స్వగ్రామమైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లప�
ఉద్యోగం రాలేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కథనం ప్రకారం..
అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. తొగుట ఎస్సై రవికాంతారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్న�
‘కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేక పోతున్నా. నన్ను క్రిమినల్గా చిత్రీకరించి, నా జీవితాన్ని నాశనం చేశారు. వాళ్లు నాపై రౌడీషీట్ తెరవడానికి ప్రయత్నించారు. ఈ అవమానాలు ఇంక భరించ లేను. నా చావుకు కాంగ్రెస�
ఉండవల్లి మండలంలోని తక్కశిలకు చెందిన జోగు జయమ్మ కుమారుడు అనిల్(18) పదో తరగతి వరకు చదివి కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఎలాంటి పనులు చేయకుండా మద్యానికి బానిసై డబ్బుల కోసం తల్లిని వేధిస
భార్య వేధింపులు తాళలేక ఒక యువ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, మహిళలు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని తన సూసైడ్ నోట్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చే
ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు కోల్పోయి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని శామీర్పేట చౌరస్తా వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
ఆన్లైన్ గేమ్స్కు బానిసై మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన లైశెట్టి కుమారస్వామి, సుజాత దంపతుల చిన్న కొడుకు రాజు(25) ఆన్ల
ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవడంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు లు, కుటుంబీకుల కథనం ప్రకారం..
Love affair | ప్రేమ వ్యవహారంలో(Love affair) ఓ యువకుడు పురుగుల మందు(Pesticide) తాగి ఆత్మహత్య(Young man Suicide) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో చోటుచేసుకున్నది.
కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం ఈస్ట్ సింగ్భూమ్ జిల్లా దరిశోల్ గ్రామానికి చెందిన రిపూన్ దండాపత్(26) బతుకుదెరువు కో
రెప్పపాటులో ఓ హోంగార్డు యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని హంటర్రోడ్డు రైల్వే ట్రాక్పై బుధవారం సాయంత్రం జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు గుర్తు తెలియని యు