కళ్యాణి గ్రామానికి చెందిన మియా జానీ ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ రామలింగం బావి పరిసరాలలోని మిషన్ భగీరథ నీటి ట్యాంక్ సమీపంలో తునికాకు కోసం వెళ్లినట్లు తెలిపారు. తునికాకు కోస్తున్�
కామారెడ్డి జిల్లా (Kamareddy) ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో విషాదం చోటుచేసుకున్నది. చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వారిని రక్షించేందుకు చెరువులోకి దిగిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయారు.
Husband Suicide | భార్య అక్రమ సంబంధానికి భర్త బలయ్యాడు. ఇంటికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారం వద్ద భర్త ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
ఎల్లారెడ్డి రూరల్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ సంఘం అధ్యక్షు�
ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు మరోమారు కడుపునొప్పితో సతమతమయ్యారు. దీంతో గురువారం ఉదయం వారిని దవాఖానలో చేర్పించారు. బుధవారం భోజనం తిన్న పిల్లలు వాంతులు,
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. అందులో ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఉండడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (33), బీబీపేట�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్కు చెందిన కుడుముల సత్యం, కాంగ్రెస్లో చేరిన 25 రోజులకే పదవిని కోల్పోవడం గమనార్హం. �
Harish Rao | కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పి
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Yellareddy, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Yellareddy, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Yellareddy,
CM KCR | ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స
CM KCR | గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్య
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం బీజేపీ నాయకులు ముష్టి యుద్ధానికి దిగారు. బండ బూతులు తిట్టుకుంటూ, గల్లాలు పట్టుకొని కొట్లాటకు దిగారు. పార్టీ పరిశీలకుడు, బీజేపీ ఎమ్మెల్యే బీపీ హరీశ్ ఆధ్వర్యంలో ఎ�
KTR | రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ రాబందులకు ఎప్పుడైనా వచ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. కరెంట్ ఎప్పుడన్న సక్కగ ఇచ్చి�