toilet as home for old woman | వర్షాలకు మట్టి ఇంటిని వృద్ధురాలు కోల్పోయింది. సహాయం కోసం ప్రభుత్వ అధికారులను కోరింది. వారు స్పందించకపోవడంతో ప్రభుత్వ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్డిలో ఏడాదిగా నివసిస్తున్నది.
Women Living With Mother's Dead Body | మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. (Women Living With Mother's Dead Body ) గత వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Board Exams Twice A Year | ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు (Board Exams Twice) జరుగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్కు అనుగుణంగా బోర్డు పరీక్షలు రాయవచ్చు. అలాగే రెండు బోర్డు పరీక్షలు రాసిన వారు ఆయా సబ్జెక్టుల్లో సాధిం
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల�
Volodymyr Zelensky | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై (Vladimir Putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదొమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ను ఆయన సన్నిహితులే హతమారుస్తారు అని అన్నారు.
గోదావరి జలాల తరలింపుతో రామప్ప సరస్సు ఏడాది పొడవునా నిండా నీటితో కళకళలాడుతున్నది. నాలుగేళ్లుగా ప్రతి సీజన్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో సరస్సు పూర్తిగా నిండి మత్తడిపై నుంచి పరవళ్లు తొక్కుతున్నద�
వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు దేశ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కేంద్రం సవరించింది. డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకు ఆధార్ను ఉపయోగించటం (ఐచ్చికం) కోసం ప్ర�
ఓటర్గా నమోదు చేసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగుసార్లు అవకాశం కల్పించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. గురువారం బుద్ధభవన్లోని సీఈవో కార్యాలయంలో గుర్�
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అత్యాధునిక ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొ�
దేశీయంగా ఉత్పత్తయ్యే చమురు, పెట్రో ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్లతో ఖజానాకు రూ.1.30 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని వివిధ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. అలాగే ఈ పన్నులతో
నాగపూర్-విజయవాడ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తం హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మహారాష్ట
అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ �