YCP Leaders | ఏపీలో ఎన్నికల రోజున జరిగిన విధ్వంసక ఘటనలపై ఎన్నికల కమిషన్(Election Commission) వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
Chandrababu | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నామన్న భయంతో అధికార వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Chandrababu | ఏపీలో ఐదేండ్ల పాటు తప్పులు చేసిన అధికార పార్టీ నాయకులకు బేడీలు వేసి జైళ్లో ఊచలు లెక్కపెట్టిస్తామని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు.
YCP Complaint | విశాఖ పోర్టులో భారీ ఎత్తున లభ్యమైన డ్రగ్స్ వెనుకాల వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ నాయకులు (YCP Leaders) శుక్రవారం ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో రెండేండ్లు పొడిగించాలన్న ఏపీ వైసీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. గురువారం ఆమె
నమ్మిన ప్రజలను సీఎం జగన్ నట్టేట ముంచారని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజ�
త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి తన మద్దతు ఇస్తానని చెప్పారు.
తెనాలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. హత్యకు గురైన రూపాశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి దవాఖానాకు నారా లోకేష్ రావడంతో.. వైసీపీ శ్రేణులు అడ్డగించేందుకు...