చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఏడున్నర నెలల గర్భిణి (27)కి అరుదైన వైద్య చికిత్స నిర్వహించి వైద్యులు ప్రాణాలను కాపాడారు. తీవ్ర కడుపునొప్పి, బీపీ పడిపోవడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ మలక�
ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ‘న్యూస్ వీక్ అండ్ స్టా టిస్టా’ ఆధ్వర్యంలో ప్రకటించిన వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్-2026 జాబితాలో తమ దవాఖానలకు ప్రముఖ స్థానం లభించిందని యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మ�
బ్రేయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను జీవన్దాన్ సంస్థ అవయవదానం కింద శనివారం గ్రీన్ చానల్ద్వారా మలక్పేటలోని యశోద ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జీవన్దాన్ సంస్థ అభ�
Fake Doctor | సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం సృష్టించింది. వైట్ కోట్ వేసుకుని డాక్టర్లా నటించి.. పేషెంట్లను బురిడీ కొట్టించింది. ట్రీట్మెంట్ పేరుతో ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగా�
భారతలో క్యాన్సర్ కేసులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయని యశోద గ్రూప్ హస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో 14.6 లక్షలుగా ఉన్న కొత్త కేసుల సంఖ్య 2025 నాటికి 15.7 లక్షలక�
పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని, వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బర్గోహైన్ తెలిపారు.
విషపూరిత కలుపు మందు తాగిన ఓ బాలుడికి యశోద దవాఖాన వైద్యులు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు. విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేసి ఆ బాలుడి ప్రాణాలు నిలబెట్టారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల, యశోద హాస్పిటల్ -మలక్పేట సహకారంతో కళాశాలలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి
బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళకు ప్రపంచ స్థాయి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ రంగ సంతోష్ కుమార్ తెలిపారు. గుర�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం (ఈ నెల 3న) కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్�
KCR | సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించార
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా నిన్న సాయంత్రం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.