బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అరుదైన జబ్బుతో బాధపడుతున్న మహిళకు ప్రపంచ స్థాయి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రంజిత్ కుమార్, డాక్టర్ రంగ సంతోష్ కుమార్ తెలిపారు. గుర�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా గురువారం సాయంత్రం (ఈ నెల 3న) కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్�
KCR | సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించార
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్లో భాగంగా నిన్న సాయంత్రం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
MLA Palla Rajeshwar Reddy | నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం..మీ అందరి దీవెనెలు, ప్రార్ధనలతో కోలుకుంటున్న..త్వరలో మీ అందరిని త్వరలో కలుస్తా.. అనుకోకుండా ఈ నెల 11న బాత్రూమ్లో జారిపడిన ఘటనలో దవాఖానలో చేరడం జరిగింది. సర్జరీ సమయంలో
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆకాంక్షించారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను సోమవారం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ఆమె ఇటీవల యశోదలో శస్త్ర చికిత్స చేయించుక
‘స్కల్ బేస్ ఎండోస్కోపీ’ అనే అంశంపై సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు శనివారం తొలి రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టి