Jhansi Reddy | మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తగారు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి రెచ్చిపోయారు. నమస్తే తెలంగాణ, టీన్యూస్ రిపోర్టర్లకు కాల్స్ చేసి బెదిరింపుల
Jhansi Reddy | పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, టీపీసీసీ నేత ఝాన్నీ రెడ్డిని ప్రజలు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య తండాలో నిర్వహించిన పల్లె బాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
తొర్రూరు : ఎన్నికల సమయంలో పేద విద్యార్థులకు సాల్కర్షిప్లు ఇస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన యశస్వినీరెడ్డితో పాటు పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి ఆ హామీలను మరిచిపోయారని వ�
జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరినందుకు గ్రామపంచాయతీ కార్మికులను పనిలోకి రావొద్దని చెప్పిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో జరిగింది. బుధవారం చర్లపాలెం పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప
మంత్రి సీతక్కపై వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి సీతక్క శనివారం హనుమకొండ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం ఉదయం పరిశీలించేందుకు యశస్విని రెడ్డి వెళ్లారు. ఈ సమయంలో స్థానికులు ఆ�
Yashaswni Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం పెరిగిపోతుంది. ఆరు గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేయడంపై విరుచుకుపడుతున్నారు.
తెలంగాణ శాసనసభలో ముగ్గురు అతిపిన్నవయస్కులు అడుగుపెట్టనున్నారు. వారిలో అందరి కం టే తక్కువ వయస్సు కలిగిన ఎమ్మెల్యేగా పాలకుర్తి నుంచి గెలుపొందిన మామిడాల యశస్వినిరెడ్డి (26), మెదక్ నుంచి విజయం సాధించిన మైన�
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీలో ఈసారి 51 మంది తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏకంగా 8 మంది కొత్తవారు శాసనసభకు ఎన్నికయ్యారు.
Congress | సీఎం కేసీఆర్ పదేండ్ల పాలన అన్ని వర్గాలను మెప్పించింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోపాటు అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అం