ఇతర పంటలు వేసే వారికే రైతుబంధు వ్యవసాయశాఖ ప్రతిపాదన ముఖ్యమంత్రికి అధికారుల నివేదన వరి, వడ్ల్ల కొనుగోలు సంక్షోభంపై చర్చ కేంద్ర సర్కారే చేతులెత్తేశాక రాష్ట్రం ఏం చేయగలుగుతుందన్న అధికారులు రైతులపై కోపం త
తక్కువ పెట్టుబడితో రాబడి అధికం యాసంగిలో వరికి బదులుగా సాగు ఎకరాకు 800-900 కిలోల దిగుబడిని సాధించొచ్చు : వ్యవసాయాధికారి సందీప్కుమార్ యాచారం, డిసెంబర్ 12: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నీటివనరులు పెరుగడంతో వానకా�
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
రైతులు మేల్కొనకపోతే నష్టపోతారు లాభదాయక పంటల వైపు దృష్టిపెట్టాలి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 27: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మొండి వైఖరిని అవలం
మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే యాసంగిలో పంటలు సాగు చేయాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే మంచిది. నువ్వులు (శ్వేత తిల్, జేసీఎస్�
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి లేకుంటే ఎందుకు కొనదో నిలదీయాలి తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం టెలీకాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పండిన వరిని కొను�
కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ�
జడ్చర్ల రూరల్, నవంబర్ 9 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణ
వరితో ఒరిగేది లేదంటున్న రైతులు బెక్కెరపల్లి కర్షకుల్లో చైతన్యం పంట మార్పిడిలో ఆదర్శంగా గ్రామం 150 ఎకరాల్లో మినుములు సాగు మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి ఉరిగా మారింది. కేంద్రం కొనబో�
CS meeting with seed production companies | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం బీఆర్కే భవన్లో విత్తన ఉత్పత్తి కంపెనీలతో సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలైన పప్�
మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష నేడు సీఎం కేసీఆర్కు నివేదిక ప్రణాళిక ఖరారుచేయనున్న సీఎం హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్కు అనుగుణంగా మార్కెటింగ్ రిసెర్చ్ అ�