చార్ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తుల రాక నిరుటితో పోల్చినపుడు 31 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�
చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి �
Roads blocked | ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షం పడుతోంది. దాంతో లోయలు, కొండలతో కూడిన చార్ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా యుమునోత్రి, బద్రీనాథ్ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రం�
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
‘కేదార్నాథ్ యాత్రికులకు హెచ్చరిక..’, ‘ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.. చలి తీవ్రత అధికమైంది..’, ‘మంచు ప్రభావంతో ప్రాణాపాయం తలెత్తవచ్చు..’ ఇవీ వాతావరణ శాఖ సందేశాలు. ఇలాంటి కఠిన సమయంలో.. మే 24న హైదరాబాద్ నుం�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తున్నది. ప్రమాద
రిషికేశ్: చార్ధామ్ లో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వరకు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవడం వల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేష�
యమునోత్రి జాతీయ రహదారి సేఫ్టీ వాల్ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో అటు వైపు వెళ్తున్న 10 వేల మంది ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడటంతో ఈ ఇబ్బందులు తలెత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Badrinath | చార్ధాయ్ యాత్రలో చివరిదైన బద్రీనాథ్ (Badrinath)ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో మహావిష్ణువుని దర్శించుకుని భక్తులు పురకరించిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తులు, వేద మంత్రోచ్ఛరణల
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ఇవాళ్టి నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఆల
Char Dham Yatra Guidelines | ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్తో పాటు ఈ-పాస్ తప్పనిసరిగా