రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా
వలిగొండ: అతి త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షి
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపద�
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ జనాభా మూడు వేలు….ఇప్పుడు ఈ గ్రామం పూర్తిగా నిఘా నిడలోకి చేరింది. గ్రామంలోని అన్ని కాలనీ లు, రోడ్లు, గ్రామంలోకి వచ్చే అన్ని రహదారులు పూర్తిగా సీసీ కెమ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు| మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి స్వామివారి
జస్టిస్ కోదండరాం| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న జస్టిస్ కోద
వ్యక్తి మృతి| జిల్లాలోని యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి శివారులో ఓ బైకును కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున
సెల్ఫోన్ రిపేర్| యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని �
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
జయంత్యుత్సవాలు| రాష్ట్రంలో ఆలయమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ఆల
యాదాద్రి, మే 5: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యాదగిరిగుట్ట పట్టణంలో పురపాలక సంఘం కార్యవర్గం, వ్యాపారులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు స్వచ్ఛంద పాక్షిక లాక్డౌన్ను ప్రకటించారు. పట్టణంలో కరోనా వైరస్ వి�