గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
భువనగిరి అర్బన్: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలలోని
భువనగిరి అర్బన్: బైరాన్పల్లి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న బైరాన్పల్లిలో నిర్వహించే సంస్మరణ సభకు అధిక సంఖ్యలో నాయకులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు అనంద్ బాస్కర్ అన
హత్యకేసులో నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి భువనగిరి కలెక్టరేట్: అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. తన భార్యతో వేరొక వ్యక్తి అక్రమ సంబంధం నెరుపుతు న్నారని అతి దారుణంగా హత్య చే
నిధులు కలక్టరేట్లోనే ఉన్నాయి మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎవరూ కంగారు పడొద్దు కలెక్టర్ పమేలాసత్పతి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులతో అవగాహన సమావేశం తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మ
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 47,864, రూ. 100 దర్శనంతో రూ. 33,000, నిత్య కైంకర్యాలతో రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ. 1,650, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమ శాస్త్ర రీతిలో జరిగాయి. స్వామి వారి బాలాలయ మహా మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామి �
పాముకుంటలో అతిపెద్ద పండుగ పీర్ల కొట్టంలో కొలువు తీరిన పీర్లు పండగ వైభవాన్నిచూడడానికి ప్రజల ఆసక్తి రాజాపేట: ఆ ఊరిలో ధూంధాంగా జరుపుకునే అతి పెద్ద పండుగ పీర్ల పండుగ, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల ప�
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్గౌడ్ మంగళవారం విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని హైదరాబాద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామి వారి పవిత్రో త్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో అంకురార్ప ణతో పవి�
సంస్థాన్ నారాయణపురం: దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసున్న సీఎం కేసీఆర్ నిజమైన దళితుల ఆత్మ బంధువని జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సర్వేల్లో దళితవాడలో 100 మంది దళి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�