యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహోత్సవాల ఆహ్వాన తొలి పత్రికను స్వయంభు పంచనారసింహస్వామికి ఆలయ అర్చకులు అందజేశారు. ఈ నెల 11 నుంచి 21 వరకు బ్రహోత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడు తండ్రి అని వేడుక�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలను నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు మల్లన్న సాగర్ జలాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండకండ్ల గ్రామంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్ద 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి ఇరిగేషన్ అధికార�
ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా యాదగిరిగుట్ట క్షేత్రం పునర్నిర్మాణం జరిగిందని నాబార్డు రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల, నాబార్డు మాజీ చైర్మన్ చింతల గోవిందరాజు కితాబునిచ్చారు. ప్రభుత్వ విప్ గ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్టు ఆలయ ఈవో ఎన్ గీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొన్నది. వేసవి సెలవులతోపాటు శనివారం వీకెండ్ కావడంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలో భక్తుల రద్దీ నెలకొన్నది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొండపై ప్రతి కట్టడానికి ఆధ్యాత్మిక హంగులు అద్దారు. కొండపైన గల తెలంగాణ టూరిజం హరిత అతిథి గృహ సముదాయాన్ని కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దనున్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, దబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయంలో మే 2నుంచి 4వ తేదీ వరకు స్వామివారి జయంత్యుత్సవాలు నిర్వహిస్�