యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి కార్తిక మాసం చివరి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ మాడవీధులు,క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాల వద్ద భక్తులు క్యూ క
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
30 రోజులపాటు నిర్వహణ యాదాద్రి, జూలై 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశార�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు సకల వసతులతో కూడిన కాటేజీలను వైటీడీఏ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీవీఐపీ, వీఐపీ, దేశ విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథుల నిమిత్తం దాతల