‘కన్ను ఏడుస్తుంటే, చేయి తుడుస్తుంది! ఆ చేతికి దెబ్బ తగిలితే, కన్ను ఏడుస్తుంది’ అలాగే ‘అలమటిస్తున్న తెలంగాణ ఆకలి దప్పులు తీర్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తుంటారు కేసీఆర్. అలాంటి ప్రజా నాయుకుడిని, అప్�
వివిధ దేశాల అందాల తారలు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన భూదాన్పోచంపల్లిలో సందడి చేయనున్నారు. ఈ మేరకు రెండు చోట్లా జిల్లా �
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు తెలంగాణ అంటే ఏమిటో చూపించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక కట్టడాలను లిస్ట్ చేసింది. అందులో కేసీఆర్ నిర్మించిన సచివాలయం, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూ�
Yadadri | యాదగిరిగుట్ట: కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.
తెలంగాణ మంత్రిమండలి (Cabinet Meeting) సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరుగనుంది. ఈ సందర్భంగా రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్ని బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, యా�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్ రావు తెలిపారు. కొండపైన ఈఓ కార్యాలయంలో మంగళవారం ఆయన �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేండ్ల కాలంలో రాష్ట్రంలో 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కార్ ఆ స్థాయిలో రెట్ట�
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Governor Jishnu Dev Varma) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో తిరు మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, �
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం శృంగార డోలారోహణంతో పరిపూర్ణమయ్యాయి. విశ్వక్సేన, పుణ్యాహవాచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు.