భువనగిరి అర్బన్: తల్లిపాల ప్రాధాన్యత, వారోత్సవాలపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో
యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సాయంత్రం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి నేతృత్వంలో 200 మంది సివిల్, ఏఆర్, ట్రాఫిక్, ఎస్వోటీ, నేర, మహిళా పోలీసు అధికారులతో మూకుమ్మడి సోదా�
ఆత్మకూరు(ఎం): ప్రతి పల్లె అభివృద్ధి చెంది పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని ఉప్పలపహడ్ గ్రామం నేడు ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గ్రామంలో 1300ల మ�
ఆలేరు రూరల్: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఎలగందుల మమతకు సీఎం సహయనిధి నుంచి మంజూరైన రూ.2లక్షల చెక్
యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ.7,28,745 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 94,374, రూ. 100 దర్శనంతో రూ. 25,200, వీఐపీ దర్శనం ద్వారా రూ. 24,150, నిత్య కైంకర్యాలతో రూ. 1,000, సుప్రభాతం ద్వారా రూ. 1,200, క్యారీబ్యాగులత�
రామన్నపేట: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇంద్రపాలనగరం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… జీవనోపాధి కోసం సచిన్ తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు అన్షు (3సంవత్సరా�
బీబీనగర్ : దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో దళితబంధు ప
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి కొండపైన కేవలం స్వామి వారి దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట కింద, �
ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నార
యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 5,54,435 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 44,132, రూ. 100 దర్శనంతో రూ. 20,000, నిత్య కైంకర్యాలతో రూ. 2,201, సుప్రభాతం ద్వారా రూ. 900, క్యారీ బ్యాగుల తో రూ. 2,200, సత్యనారాయ
యాదాద్రి: మహేంద్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్ యాదవ్కు వనమాలి అవార్డు వరించింది. గత నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు గ్ర�
సంస్థాన్ నారాయణపురం: పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తుంది. పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు తోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబి బోన్ �
ప్రస్తుత పరీక్షల నుంచే ఎంజీయూలో అమలు ఫలితాల్లో వేగం, పారదర్శకతకు ప్రాధాన్యం మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో పెనుమార్పులు రాగా.. పరీక్షల అనంతరం ప్రశ్నా పత్రాల మూల్యాంకనంలోనూ సాంకేతిక పరిజ్ఞా�
తుర్కపల్లి: మండలంలోని గొల్లగూడెం ఉప సర్పంచ్ కూకుట్ల సునీతను ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ గురు వారం కలెక్టర్ పమేలాసత్పతి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. జూన్ 25న 8మంది వార్డు సభ్యుల