ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అన్నార
యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఖజానాకు రూ. 5,54,435 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 44,132, రూ. 100 దర్శనంతో రూ. 20,000, నిత్య కైంకర్యాలతో రూ. 2,201, సుప్రభాతం ద్వారా రూ. 900, క్యారీ బ్యాగుల తో రూ. 2,200, సత్యనారాయ
యాదాద్రి: మహేంద్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు ముఖ్యర్ల సతీశ్ యాదవ్కు వనమాలి అవార్డు వరించింది. గత నెల 24వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు గ్ర�
సంస్థాన్ నారాయణపురం: పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తుంది. పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు తోపాటు డబుల్ ఇక్కత్ డాబిబోన్ చీర, డబుల్ ఇక్కత్ డాబి బోన్ �
ప్రస్తుత పరీక్షల నుంచే ఎంజీయూలో అమలు ఫలితాల్లో వేగం, పారదర్శకతకు ప్రాధాన్యం మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో పెనుమార్పులు రాగా.. పరీక్షల అనంతరం ప్రశ్నా పత్రాల మూల్యాంకనంలోనూ సాంకేతిక పరిజ్ఞా�
తుర్కపల్లి: మండలంలోని గొల్లగూడెం ఉప సర్పంచ్ కూకుట్ల సునీతను ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ గురు వారం కలెక్టర్ పమేలాసత్పతి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు. జూన్ 25న 8మంది వార్డు సభ్యుల
Yadadri | యాదాద్రి ఆలయం ఎంతో గొప్పగా అభివృద్ధి చెంది, అతి త్వరలో దేశ వ్యాప్తంగా కీర్తిని పొందుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన మండలి విప్ భాను ప్రసాద్ అన్నారు. శ్రీ
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
లాకప్ డెత్ కేసు | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్శాఖ చర్యలు తీసుకుంది.