గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
57 ఏళ్లు నిండినవారు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఉచితంగానే మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం మార్గదర్శకాల విడుదల ప్రస్తుతం జిల్లాలో ఆసరా పి�
యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): 57 ఏండ్లు ఉన్న వారు పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతం వారు రూ.2లక్షలకు లోబ�
భువనగిరి కలెక్టరేట్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి �
మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దళితబంధుపై కాంగ్రెస్, బీజేపీలది అవగాహనలేని ఆరోపణలు ప్రపంచ అద్భుత కళాఖండంగా యాదాద్రి ఏడేండ్లలో 1.20 లక్షల ఉద్యోగాలు భర్తీ యాదాద్రి: దళితబంధు పథకంపై కా�
యాదాద్రి: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బానిసగా వర్ణించిన ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ �
రాజాపేట: పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు. ఆలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ప్రగతి సాధి స్తుందనేది నానుడి. ఇదే కోవలో పల్లెల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ష్టా
మంత్రి తలసాని| యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా యాదగిరిగుట్ట వెళ్లిన మంత్రి.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
బారులుతీరిన భక్తులు| ప్రముఖ దేవస్తానం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నది. శ్రావణమాసం తొలి శనివారం కావడంతో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. యాదాద్రీశుడి దర్శనానికి పెద్దఎత్తున
భువనగిరి కలెక్టరేట్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సామాజిక దూరాన్ని �
బీబీనగర్: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికి తీసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయ నిర్మాణాలు పంచారాత్రగమశాస్త్రం ప్రకారం కొనసాగుతున్నాయి. ప్రతి కట్టడం పూర్తి ఆధ్యాత్మిక వెల్లివిరిసేలా వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఆలయం �
బీబీనగర్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సయ్యద్ రెహాన్ బరువైన డ్రైనేజీ మ్యాన�
గుండాల: రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్క్రాస్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన �