యాదాద్రి | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
డైలాగ్ కింగ్ సాయి కుమార్ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చాలా బాగుందన్నారు. అంతటా యాదాద్రి ఆలయంపైనే చర్చ జరుగ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొ�
జరిగిన కథ ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగి�
ముగిసిన పల్లె, పట్టణ ప్రగతిముగింపు కార్యక్రమంలో స్వీట్లు పంచుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఆలేరు టౌన్, జూలై 10 : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. పట�
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, జూలై 10: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. నాలుగో విడుత పల్లె ప్రగతిలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని పడమ�
పదిరోజులపాటు పకడ్బందీగా సాగిన పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు స్వచ్ఛందంగా ‘ప్రగతి’ కార్యక్రమాల్లో పాల్గొన్న పల్లె, పట్టణ జనం.. ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేయిచేయి కలిపి చైతన్యం నింపిన అధికారులు, ప�
రామన్నపేట, జూలై10: పల్లెల అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మార్కండేయ అన్నారు. శనివారం మండలంలోని బోగారంలో సర్పంచ్ అంతటి పద్మారమేశ్త�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
ఆత్మకూరు(ఎం), జూలై7: పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుం టామని డీపీవో సాయిబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, తుక్కాపురం గ్రామా
జస్టిస్ హిమా కోహ్లీ| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హ�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
టీఎస్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే తిరుపతికి విమాన టూర్ కొత్తగా టీఎస్టీడీసీ 3 ప్యాకేజీలు కరోనాతో కుదేలైన పర్యాటకరంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడ