ప్రారంభోత్సవానికి సిద్ధంగా ప్రధానాలయం భక్తుల వసతులపై ప్రత్యేక దృష్టి కొండకింద సర్వహంగుల ఆధ్యాత్మిక రాజధాని ఆలయ నిర్మాణ పనులు పరిశీలించి సూచనలు మహాద్భుతంగా రూపొందుతున్న ఆలయం నేడు యాదాద్రికి సీఎం కేసీ
యాదగిరిగుట్ట ఆర్టీసీ డీఎం లక్ష్మారెడ్డి యాదాద్రి, జూన్ 20 : రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను సడలించిన నేపథ్యంలో ఆర్టీసీ సేవలు మరింత పెంచారు. తాజాగా అంతర్రాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యాదగి
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
ఆది నుంచీ పాజిటివ్ రేట్ను నియంత్రించడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతం పకడ్బందీగా లాక్డౌన్ అమలు.. ఫలించిన ఇంటింటి జ్వర సర్వే జిల్లాలో లాక్డౌన్ను ఎత్తివేసిన ప్రభుత్వం జూలై 1 నుంచి తెరుచుకోనున్న విద్య�
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద
ఏఎస్సై| కరోనా విధుల్లో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సీతారామరాజు నైట్ కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 800 మంది శిల్పు లు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్ల పనులు పూర్తయ్య�
యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం డిసెంబర్లో ప్రారంభోత్సవం కానున్నట్లు సమాచారం. రానున్న ఆరు నెలల్లో యాదాద్రి ఆలయ ప�
మన సంస్కృతిని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణం భావితరాల్లో భక్తితత్వం పెంపొందించేలా పనులు సీజేఐ ఎన్వీ రమణ ప్రశంసలు పంచనారసింహక్షేత్ర సందర్శన లక్ష్మీనారసింహుడికి జస్టిస్ దంపతుల స్వర్ణ పుష్పార్చన సీజేఐకి �
ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను తిలకించారు.