యాదాద్రికి చేరుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకునున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్
సంక్షోభంలోనూ పెట్టుబడి సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వానకాలం సాగు కోసం రైతులకు అండగా సీఎం కేసీఆర్ జిల్లాలో 2,31,520 మంది రైతులకు రూ.299.499 కోట్ల సాయం నేటి నుంచి విడుతల వారీగా రైతుల ఖాతాల్లో సాయం సొమ్ము జమ హ�
జిల్లాస్థాయి సంఘాల సమావేశంలో జడ్పీచైర్మన్ సందీప్రెడ్డి భువనగిరి అర్బన్, జూన్ 14 : జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. జిల
పసిడి వర్ణపు కాంతులతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మెరిసిపోతోంది ! కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల అలంకరణతో ఆలయ గోపురాలు, , స్తంభాలు అన్నీ గంధపు వర్ణంలో ధగధగలాడా�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
బంగారం, పసుపు వర్ణంలో జిగేల్మనేలా ప్రధానాలయానికి ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు అమెరికా, రష్యన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన బెంగళూరుకు చెందిన సంస్థ టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో పూర్తయిన ట్రయల్
పాఠశాలల పునః ప్రారంభానికి ముందే సరఫరా ప్రతి పుస్తకానికీ క్యూఆర్ కోడ్ ఈ నెల 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం ఆలేరు టౌన్, జూన్ 12 : ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు క�
మంత్రి జగదీష్ రెడ్డి | భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ నెల 14వన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు �
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంఆత్మకూరు(ఎం)లో మొక్క నాటుతున్న టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణాఉపేందర్రెడ్డి దంపతులు మోత్కూరు, జూన్5: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొ క్కలను పెంచాలన�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిఆన్లైన్లో నమోదైన మరుసటిరోజే టీకా భువనగిరి టౌన్, జూన్5: కరోనా కట్టడే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే కరోనా వ్యాప్తికి కారణమయ్యే వాహకు లను గుర్తించి టీకా అందించడం జరుగు�
నాడు ఉద్యమంలో… నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో..ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారంసమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజలను చైతన్యపరుస్తూ..జిల్లా సమగ్రాభివృద్ధిలో తనవంతు పాత్రదశాబ్ది ప్రయాణ�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక�