పాఠశాలల పునః ప్రారంభానికి ముందే సరఫరా ప్రతి పుస్తకానికీ క్యూఆర్ కోడ్ ఈ నెల 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం ఆలేరు టౌన్, జూన్ 12 : ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రా రంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు క�
మంత్రి జగదీష్ రెడ్డి | భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ నెల 14వన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ| సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు �
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంఆత్మకూరు(ఎం)లో మొక్క నాటుతున్న టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణాఉపేందర్రెడ్డి దంపతులు మోత్కూరు, జూన్5: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మొ క్కలను పెంచాలన�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిఆన్లైన్లో నమోదైన మరుసటిరోజే టీకా భువనగిరి టౌన్, జూన్5: కరోనా కట్టడే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే కరోనా వ్యాప్తికి కారణమయ్యే వాహకు లను గుర్తించి టీకా అందించడం జరుగు�
నాడు ఉద్యమంలో… నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో..ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారంసమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజలను చైతన్యపరుస్తూ..జిల్లా సమగ్రాభివృద్ధిలో తనవంతు పాత్రదశాబ్ది ప్రయాణ�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక�
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక�
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
భువనగిరి అర్బన్, జూన్ 2: పదోతరగతి చదివి పరీక్ష రా సిన విద్యార్థులు రిజల్ట్ రాగానే ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సీటు పొందాలనే ఉత్సాహంతో దరఖాస్తులు చేసు కునే వారు. సీటు పొందాలంటే గతంలో విద్యార్థులు పదో తర�
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
యాదాద్రి భువనగిరి, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించి అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలన్న�
కొవిడ్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలుజిల్లాలో నాలుగో రోజు కొనసాగిన జ్వర సర్వేజిల్లా వ్యాప్తంగా 1,88,307 ఇండ్లల్లో సర్వే పూర్తి5,972 మంది బాధితులకు హెల్త్ కిట్లు అందజేతకేసులు తగ్గుముఖం పడుతున్నాయంటున్న