యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక�
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�
భువనగిరి అర్బన్, జూన్ 2: పదోతరగతి చదివి పరీక్ష రా సిన విద్యార్థులు రిజల్ట్ రాగానే ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సీటు పొందాలనే ఉత్సాహంతో దరఖాస్తులు చేసు కునే వారు. సీటు పొందాలంటే గతంలో విద్యార్థులు పదో తర�
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
యాదాద్రి భువనగిరి, మే 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించి అమలు చేస్తున్నది. తెలంగాణ ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలన్న�
కొవిడ్ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలుజిల్లాలో నాలుగో రోజు కొనసాగిన జ్వర సర్వేజిల్లా వ్యాప్తంగా 1,88,307 ఇండ్లల్లో సర్వే పూర్తి5,972 మంది బాధితులకు హెల్త్ కిట్లు అందజేతకేసులు తగ్గుముఖం పడుతున్నాయంటున్న
టీకా వేసుకునేలా ప్రజలకు అవగాహన కరోనా కట్టడికి పల్లెల్లో ప్రత్యేక చర్యలు కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి జియో మీట్లో జడ్పీ సమా�
పల్లెప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులువైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ పూర్తిపచ్చదనం పరుచుకున్న ప్రకృతివనంఇంటింటికీ చెత్త సేకరణతో పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం), మే 26 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయ
స్పష్టత ఇచ్చిన మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుసటి రోజే రంగంలోకి.. నిర్విరామంగా 40 కిలోమీటర్ల మేర కాల్వగట్ల వెంట ప్రయాణం ప్రాజెక్టు వద్దే రాత్రి 8గంటల వరకు అధికారులతో సమీక్ష భూస�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, �
అప్రమత్తత.. జాగ్రత్తలతో కరోనాకు చెక్ఇంట్లోనే ఉండి వైరస్ను జయించిన ఫ్రంట్లైన్ వారియర్స్తిరిగి విధుల్లో చేరి ఎప్పటిలాగే బాధ్యతల నిర్వహణ కరోనా పడగనీడలో ఉన్నామని తెలిసినా ప్రజా సేవకు వారు వెనుకాడలే�
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, మే 22: కొవిడ్ కట్టడి కోసం నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎయిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్�
సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ బీబీనగర్ ఎంపీడీవో కార్యాలయంలో మండల సమన్వయ అధికారులు, వైద్యాధికారులతో సమీక్ష ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దాలని ఆదేశం బాధితుల్లో భరోసా �