ఆపత్కాలంలో అండగా.. వైద్య సేవల్లో నర్సులు దవాఖానల్లో వీరిదే కీలక పాత్ర నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం ఆలేరు టౌన్, మే 11 : ఆరోగ్య సంరక్షణలో అత్యంత కీలకమైనది నర్సింగ్ వృత్తి. దవాఖానలో వీరి సేవలు ఎంతో అవసరం. వైద్
ఆకట్టుకుంటున్నశిల్పకలా ఖండాలుఒకే రకం కృష్ణశిలతో నిర్మించిన ఏకైక సప్తతల రాజగోపురం యాదాద్రి, మే 10: ఆలయం చుట్టూ అష్టభుజి మండపం.. నింగిని తాకేలా సప్త రాజగోపురాలు.. భక్తులను కట్టిపడేసేలా శిల్పకళా ఖండాలు ఎటూ చ�
మోటకొండూర్, మే 10: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని చందేపల్లి గ్రామంలో పాలకవర్గం, అఖిలపక్షం నాయకులు, వ్యాపారుస్తులు సోమవారం నుంచి సుమారు 21 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ చేపట్టనున్నారు. ఈ మేరకు 10�
కరోనా బాధితుల సమాచార సేకరణకు హెల్ప్డెస్క్లు వైద్య విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కమిషనరేట్లో కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తే వెంటనే దవాఖానల సమాచారం లైజనింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమాచా�
యాదాద్రి, భువనగిరి టౌన్, మే10: కొవిడ్ సెకండ్ వేవ్ ఊపందుకున్న నేపథ్యంలో కరోనా కట్టిడికి ప్రభుత్వం చేపట్టిన జర్వ పీడితుల గుర్తింపు సర్వే జిల్లా వ్యాప్తంగా సోమవారం ముగిసింది. ఐదు రోజులుగా జిల్లా వ్యాప్త�
పల్లెప్రగతితో సకల సౌకర్యాలు చివరి మజిలీకి తీరిన ఏండ్లనాటి కష్టం పారిశుధ్యంతో పరిశుభ్రం పచ్చదానికి కేరాఫ్ పల్లె ప్రకృతివనం ఆకర్షణీయంగా కనిపిస్తున్న నర్సరీ భువనగిరి అర్బన్, మే 10 : గ్రామంలోని దశాబ్దాల వ
ఖరారు కాని అదనపు కోటాజిల్లాలో 481 రేషన్ షాపులు ఆలేరు టౌన్, మే 9 : గత ఏడాది కొవిడ్ నేపథ్యంలో రేషన్ షాపుల్లో పేదలకు ఉచితంగా 4 నెలల పాటు ఒక్కో యూనిట్కు 12కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కుటుంబానికి 3నెలల పాటు రెండు
పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పరుగులుఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనంరూ. 70లక్షలతో సీసీరోడ్ల నిర్మాణంచెత్త సేకరణతో మెరుగుపడిన పారిశుధ్యంఅన్నివసతులతో వైకుంఠధామంగ్రామంలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా
చౌటుప్పల్ రూరల్, మే 9 : దేశమంతా కొవిడ్తో వణికిపోతున్నది. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ప్రతినిత్యం కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అయినా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎనగంటి, దుబ్బతండాల్లో ఇప్పటి
కరోనాకు అక్కడి గిరిజనం దూరంతండాల్లోని ఏ ఒక్కరికీ సోకని కరోనా వైరస్మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలతో వెల్లివిరిసిన చైతన్యంకలిసొచ్చిన గిరిజనుల ఆహార అలవాట్లు, జీవన శైలిస్ఫూర్తిగా నిలుస్తున్న సంస్థాన్
ఇంటింటికీ వెళ్లి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిజిల్లా వ్యాప్తంగా 1,96,225 ఇండ్లల్లో పూర్తయిన సర్వే5,718 జ్వర పీడితుల గుర్తింపు..హెల్త్ కిట్ల అందజేత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో నా
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
రూ.45 లక్షల 60వేలతో అభివృద్ధి పనులువైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులు పూర్తివెల్లివిరుస్తున్న పచ్చదనం..పరిశుభ్రంగా గ్రామం ఆత్మకూరు(ఎం), మే 8 : ప్రతి పల్లె అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అన్ని వర్గాల ప్
మూడు రోజుల్లో 1,66,266 ఇండ్లల్లో సర్వే పూర్తిఇంటి వద్దే మెడిసిన్ అందజేసి బాధితులకు భరోసా5,432 మంది కరోనా అనుమానితుల గుర్తింపు3,186 మందికి హెల్త్ కిట్ల అందజేత కరోనా ఆపత్కాలంలో తెలంగాణ ప్రభుత్వం బాధితులకు స్వాంత�